ఏపీకి టీసీఎస్.. గేమ్ చేంజర్ అవుతోందా?

0
త్వరలో విశాఖపట్నం ఐటీ హబ్‌గా మారబోతుంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు ఏపీ ప్రభుత్వం కేవలం 99 పైసలకే 21.16 ఎకరాల భూమిని కేటాయించడం సంచలనం రేపుతోంది. సీఎం...

బొటాక్స్‌ ట్రీట్మెంట్‌ గురించి మీకివి తెలుసా?

0
చాలామంది సినీ తారలు, సెలబ్రెటీలు 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ 30 ఏళ్లలోనే ఉన్నట్లుగా కనిపిస్తుంటారు. అసలు వీరు అందాన్ని తిని బతుకుతారా ఏంటి అన్న కామెంట్లు కూడా వింటాం. అయితే ఇలా...

ఏంటి ఈ నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు ?

0
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఏప్రిల్ 15న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ,కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ సామ్ పిట్రోడాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ..ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో...

కశ్మీర్‌లో వందేభారత్ ట్రయల్ రన్..మరో రెండురోజుల్లోనే ప్రారంభం

0
దేశవ్యాప్తంగా వందేభారత్ సేవలు విస్తరిస్తున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని కాట్రా-సంగల్దాన్ సెక్షన్‌లో ప్రత్యేక వందే భారత్ ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...

కొద్దిగా దిగి వచ్చిన పసిడి ధర..

0
బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల మనసులో కొద్దిరోజులుగా గందరగోళం నెలకొంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు ఎప్పుడు కూడా అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఉంటాయి.దీనిలో...

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చివరి దశకు రెస్క్యూ ఆపరేషన్..

0
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్‌లో చిక్కుకున్న మిగతా ఆరుగురి మృతదేహాల కోసం ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది . అయితే ఇది చివరి దశకు చేరుకుందని..ఇంకో 20 మీటర్ల...

అమెరికా వీసా జీవిత భాగస్వామికి ఇకపై మరింత కష్టం..

0
అక్రమ వలసలను అరికట్టడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పరిపాలన కఠిన విధానాలను అమలు చేయడం వల్ల జీవిత భాగస్వామి వీసా ప్రక్రియలు మరింత సంక్లిష్టంగా మారిపోయాయి.అమెరికా పౌరుడు లేదా గ్రీన్‌కార్డ్‌ హోల్డర్‌ను...

డయాబెటిస్ ఉన్నవాళ్లు ఫ్రూట్స్‌కు దూరంగా ఉండాలా?

0
చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు తాము తినే ఆహారం విషయంలో అనేక సందేహాలతో ఉంటారు. ఏం తినాలి, ఏం తినకూడదనే అనుమానం నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. కనీసం పండ్లు తినాలన్నా కూడా రకరకాల...

తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో భారీ కుంభకోణం?

0
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. అయితే ఈ రిజల్ట్‌లో ఒకే హాల్ టికెట్ వరుసలో ఉన్న 654 మంది స్టూడెంట్స్‌కు ఒకే మార్కులు,...

తెలంగాణలో కొలువుల జాతర..

0
తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వివిధ శాఖలలో 55వేల 418 ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ నిర్ణయం తెలంగాణ యువతకు...