ట్రంప్ ట్రూత్ సోషల్ నెట్వర్క్లో చేరిన ప్రధాని మోదీ
భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య పాలనాపరమైన వైరుధ్యాలున్నా కూడా.. అవకాశం ఉన్న ప్రతీ సారి మరోసారి ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకునే ప్రయత్నమే చేస్తారు. తాజాగా ఇదే...
రన్యాతో నెల రోజులే కలిసి ఉన్నా:రన్యా భర్త జతిన్
రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు రన్యా రావు సవతి తండ్రి రామచంద్రారావుకు డీఆర్ఐ సమన్లు జారీ చేయగా.. మరోవైపు నవంబర్లో తమ పెళ్లి జరిగినట్లు చెప్పిన...
IPL 2025 గ్రాండ్ ఓపెనింగ్: మెగా ఈవెంట్లో సందడి చేయనున్న తారలు
క్రికెట్ ప్రపంచంలోని అత్యంత ప్రముఖ లీగ్ IPL 2025 కోసం కౌంట్డౌన్ ప్రారంభమైంది. కేవలం 5 రోజుల్లో టోర్నమెంట్ ఆరంభం కానుండగా, ప్రేక్షకుల మూడ్ను పెంచేలా ఓపెనింగ్ వేడుక భారీగా నిర్వహించేందుకు బీసీసీఐ...
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు.. అరెస్ట్ తో పాటు జరిమానా కూడా
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం అమితంగా పెరిగింది. అయితే, కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్లను ఆకర్షించేందుకు నేరసంబంధ కార్యకలాపాలకు కూడా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా, అక్రమ బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేయడం ద్వారా...
తెలంగాణలో యూనివర్సిటీల పేర్ల మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత
తెలంగాణలో యూనివర్సిటీల పేర్లు మారుస్తున్న అంశంపై రాజకీయ విమర్శలు ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Assembly సమావేశాల్లో స్పందించారు. ఆయన మాట్లాడుతూ, పేరు మార్పును కులపోరుగా మార్చాలని ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు....
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..కేటీఆర్, హరీష్ రావుతో తీన్మార్ మల్లన్న భేటీ!
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన...
నయనతార కొత్త ఇంటి ఖరీదు100 కోట్లు.. స్పెషల్ ఇదే!
సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న నయనతార ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. నటనతో పాటు, ఆమె నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టి పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా, యాడ్స్, బిజినెస్లలో కూడా...
283 రోజుల పాటు అంతరిక్షంలోనే సునీతా.. భూమిమీదకు వచ్చేది ఎప్పుడంటే?
నాసా వ్యోమగామిగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమెను భూమికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాసా-స్పేస్ఎక్స్లు సంయుక్తంగా క్రూ-10 మిషన్ను చేపట్టాయి. ఈ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్-9 రాకెట్ మార్చి...
తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు క్లారిటీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తుండటంతో.. ఒక్కో సంక్షేమ పథకాన్ని పట్టాలెక్కించాలని చూస్తోంది. తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు .. గత ప్రభుత్వ...
తెలంగాణకు మరో కొత్త ఎయిర్ పోర్ట్..
త్వరలోనే తెలంగాణ ప్రజలకుమరో గుడ్ న్యూస్ వినిపించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది . అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆదిలాబాద్లో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసే...














































