Investments in AP: వైజాగ్ లో ఏర్పాటు కానున్న లులు మాల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి మరింత పెట్టుబడులు చేకూర్చేందుకు కొత్త దిశగా అడుగులు వేసింది. ఆధునిక మాల్స్ నిర్మాణం ద్వారా పట్టణ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా, విశాఖపట్నం, అమరావతి మరియు తిరుపతిలో లులు...
Micro Retirement: ఇదో కొత్త పోకడ.. 25 నుంచి 30 ఏళ్ల మధ్యనే రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్న యువత
ఈరోజుల్లో నేటి తరం యువత.. జనరేషన్ జి..పారంపర్య విధానాలను పక్కన పెట్టి కొత్త ట్రెండ్ను ప్రారంభిస్తోంది. అదే మైక్రో రిటైర్మెంట్. మైక్రో ఫైనాన్స్ గురించి చాలామందికి తెలుసు, కానీ మైక్రో రిటైర్మెంట్ అంటే...
ఎమర్జెన్సీ మెడిసిన్ గురించి ఎవ్వరికి తెలియని విషయాలు ఇవే..
‘హెల్త్ ఈజ్ వెల్త్’ ఈ మాట ఎవరిని అడిగిన చెబుతారు. హెల్త్ గురించి అవగాహన కల్పిస్తూ మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. తాజాగా డాక్టర్ రవిరాజా అత్యవసర వైద్యం అంటే ఏంటో...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం.. అధునాతన హబ్గా మారుతున్న ప్రయాణ కేంద్రం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమందికి చిరపరిచితమైన ప్రయాణ కేంద్రం. మొత్తం 10 ప్లాట్ఫామ్స్, 11 ట్రాక్స్ కలిగిన ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజూ 241 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి....
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
గ్రీష్మకాలంలో భయపడాల్సిన ముఖ్యమైన సమస్యలలో వడదెబ్బ (హీట్ స్ట్రోక్) ఒకటి. అత్యధిక ఉష్ణోగ్రతలు, శరీరంలో నీటి శాతం తగ్గడం, ఎండలో ఎక్కువ సమయం గడపడం వంటి కారణాల వల్ల వడదెబ్బ తగలొచ్చు. ఇది...
ఉత్కంఠ: ప్రారంభమైన సునీతా విలియమ్స్ జర్నీ.. 17 గంటల తరువాత భూమి మీదకు చేరిక
భారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ చివరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి భూమికి తిరిగి రానున్నారు. తొమ్మిది నెలల క్రితం స్పేస్ స్టేషన్కు వెళ్లిన ఆమె, అనివార్య...
తెలుగు రాష్ట్రాలలో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగా మండిపోతున్నాడు. ఏప్రిల్ , మే నెలలో కనిపించాల్సిన ఎండల ప్రభావం మార్చిలోనే కనిపించి మాడు పగలకొడుతుంది. దీనికి తోడు వడగాడ్పులు పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం...
ఏపీలో వారికి ఉచిత విద్యుత్..
కూటమి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వినియోగానికి సంబంధించి చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాన్ని ప్రకటించింది. చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తాజాగా ఏపీ...
ఐస్ వాటర్ థెరపీతో అన్ని ఉపయోగాలా..?
వేసవిలో సూర్యకాంతితో పాటు, కాలుష్యం, అధిక చెమట వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఎండ ప్రభావంతో చర్మం నీరసంగా, నల్లగా మారుతుంది. అలాగే ఎండాకాలంలో మొటిమలు , చమట కాయలు...
ట్రంప్ ట్రూత్ సోషల్ నెట్వర్క్లో చేరిన ప్రధాని మోదీ
భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య పాలనాపరమైన వైరుధ్యాలున్నా కూడా.. అవకాశం ఉన్న ప్రతీ సారి మరోసారి ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకునే ప్రయత్నమే చేస్తారు. తాజాగా ఇదే...














































