భారత్ ఘనవిజయం: బంగ్లాదేశ్పై 6 వికెట్ల తేడాతో గెలుపు
దుబాయ్లో గురువారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ను 6 వికెట్ల తేడాతో ఓడించి విజయంతో తన ప్రచారాన్ని ప్రారంభించింది. బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 49.4 ఓవర్లలో 228 పరుగులకు...
వేసవి ముందు వర్షాలు.. రాబోవు మూడురోజుల్లో చిరు జల్లులు..
తెలంగాణలో చలికాలం ముగియకముందే ఎండలు మెల్లగా తీవ్రత పెంచుతున్నాయి. వేసవి ఇంకా మొదలుకాకముందే ఉష్ణోగ్రతలు 34 నుండి 37 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో, ప్రజలు ఎండ తాపాన్ని అనుభవిస్తున్నారు. వాతావరణ శాఖ ప్రకారం,...
యాపిల్ ఐఫోన్ 16ఈ: మధ్య తరగతి వినియోగదారుల కోసం కొత్త మోడల్
యాపిల్ భారతదేశంలోని మధ్యతరగతి వినియోగదారులను టార్గెట్గా చేసుకొని ఐఫోన్ 16ఈ మోడల్ను లాంచ్ చేసింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఐఫోన్-ఎస్ఈ వెర్షన్ సేల్స్ను మౌనంగా పక్కన పెట్టిన యాపిల్, ఐఫోన్ 16...
ఆర్పీ సిసోడియా: ఏపీలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు
ఆంధ్రప్రదేశ్లో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపు 13 లక్షల ఎకరాల్లో 4 లక్షల ఎకరాలను అక్రమంగా ఫ్రీహోల్డ్...
కూటమి ప్రభుత్వం పనితీరుపై ఢిల్లీలో మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఏపీలో మూడు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, అందువల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు...
ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ల గురించి సంచలన విషయాలు బయటపెట్టిన తమ్మారెడ్డి
ప్రముఖ టాలివుడ్ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ.. తన యూట్యూబ్ ఛానల్ Tammareddy Bharadwaj ద్వారా ఎన్నో అంశాలపై తన విశ్లేషణను అందిస్తున్నారు. తాజాగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లతో ప్రత్యేక ఇంటర్వ్యూ...
మద్యం ప్రియులకు మరో షాక్..
తెలంగాణలో మద్యం ప్రియులకు మరో బిగ్ షాక్ తగలనుంది. బీర్ల సరఫరా కంపెనీల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో లైట్, స్ట్రాంగ్ బీర్ల...
మహాకుంభమేళా రద్దీ: బైక్ ట్యాక్సీ నడి భారీగా ఆదాయం కూడగట్టుకుంటున్న స్టూడెంట్స్..
ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా చివరి దశకు చేరుకున్నా, భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు చేరుకుంటున్నారు. దీంతో ప్రయాగ్రాజ్లో రోడ్లు కిక్కిరిసి, ట్రాఫిక్ తీవ్రంగా...
గోదావరిలో పడిపోయిన బంగారు గొలుసు.. ఎలా దొరికిందో తెలుసా?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తుండగా, ఒక వ్యక్తి మెడలోని బంగారు గొలుసు అనుకోకుండా నీటిలో పడిపోయింది. అయితే, అది తిరిగి దొరకడం...
మహాకుంభ మేళా: ప్రయాగ్ రాజ్ రైళ్ల రద్దుతో తెలుగు రాష్ట్రాల భక్తుల్లో ఆందోళన
మహాకుంభ మేళా ఎంతో ప్రత్యేకమైనది. ఈ మేళాలో పాల్గొని పుణ్యస్నానం చేయాలని లక్షలాది భక్తులు భావిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమానికి తరలి...














































