గోదావరిలో పడిపోయిన బంగారు గొలుసు.. ఎలా దొరికిందో తెలుసా?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తుండగా, ఒక వ్యక్తి మెడలోని బంగారు గొలుసు అనుకోకుండా నీటిలో పడిపోయింది. అయితే, అది తిరిగి దొరకడం...
మహాకుంభ మేళా: ప్రయాగ్ రాజ్ రైళ్ల రద్దుతో తెలుగు రాష్ట్రాల భక్తుల్లో ఆందోళన
మహాకుంభ మేళా ఎంతో ప్రత్యేకమైనది. ఈ మేళాలో పాల్గొని పుణ్యస్నానం చేయాలని లక్షలాది భక్తులు భావిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమానికి తరలి...
పేరెంట్స్ చేసే 5 తప్పులు
ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ సమాజానికి ఉపయోగ పడే ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వివరణ ఇస్తున్నారు. పిల్లలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగ పడే అంశాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్లో...
ఎల్ఆర్ఎస్పై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
భూముల క్రమబద్ధీకరణ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఫ్రభుత్వం ..లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణకు మార్చి 31 వరకు గడువు విధించింది. ఫీజులో 25 శాతం రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి...
ఊపందుకున్న మెట్రో విస్తరణ పనులు..
భాగ్యనగరంలో మెట్రో విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. ప్యారడైజ్ టు మేడ్చల్.. జేబీఎస్ టు షామీర్పేట్కు మెట్రో అనౌన్స్మెంట్ తర్వాత డీపీఆర్ సిద్ధం చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ సర్వే,...
Video: ఇదెక్కడి టెక్నాలజీ గురూ! మిషన్ స్నానం చేయింస్తుందట.. ఎక్కడో తెలుసా?
భవిష్యత్తులో స్నానానికి కొత్త రూపం ఇచ్చే వినూత్న సాంకేతికత ఇది! ఇప్పటివరకు మనం బట్టలు ఉతికే వాషింగ్ మెషీన్లను మాత్రమే చూశాం. కానీ జపాన్కు చెందిన Science Co. Ltd కంపెనీ, ఒక...
ప్రతిష్టాత్మకంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
ఏపీ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు పట్టభద్రుల స్థానాలు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. కాగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికను అన్ని ఉపాధ్యాయ సంఘాలు...
వాటర్తో వెయిట్ లాస్ అవ్వండి..
బరువు తగ్గాలని చాలామంది అనుకుంటారు.కానీ నలభై దాటిన వ్యక్తులు బరువు తగ్గాలంటే కాస్త కష్టమే. ఆకలిని చంపడం కంటే తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం మంచిది. తక్కువ సమయం నిద్రపోయినా సమస్యే. దానివల్ల...
ఢిల్లీలో నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా..
12 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో.. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి విజయం...
వ్యూహాత్మక ప్రణాళిక: గర్జనకు సిద్దమవుతున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పార్టీ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం, కొంతమంది నేతలు...













































