Budget 2025: పెట్టుబడులకు బడ్జెట్ అనుకూలంగానే ఉందా..? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత..?
భారత ప్రభుత్వం 2025 బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (మూలధన వ్యయం)ను రికార్డు స్థాయికి పెంచింది. అభివృద్ధి కోసం ప్రభుత్వ పెట్టుబడులు కీలకమైనవని భావిస్తూ, గత మూడు సంవత్సరాలుగా నిరంతరంగా పెట్టుబడుల వ్యయాన్ని పెంచుతూ...
తెలంగాణకు కేంద్ర బడ్జెట్ గుండుసున్నా – బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు జగ్గారెడ్డి సవాల్!
కేంద్ర బడ్జెట్ 2025లో తెలంగాణకు గుండుసున్నా కేటాయించడాన్ని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) తీవ్రంగా విమర్శించారు. సోమవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రజల...
2025 budget: అప్పు ఎంత తీసుకున్నారో.. లెక్క చూపించాల్సిందే.. కేంద్రం ముందున్న సవాల్ ఇదే..
దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నిర్వహించేందుకు, ప్రభుత్వ అప్పులను తగ్గించి, ఖర్చులను సమర్థంగా నియంత్రించేందుకు ఆర్థిక ఏకీకరణ (Fiscal Consolidation) 2025 భారత బడ్జెట్లో ప్రధాన లక్ష్యంగా నిలుస్తోంది. కోవిడ్-19 సమయంలో, ప్రభుత్వ...
ఢిల్లీ వీధుల్లో తెలుగు నేతలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో నేతలంతా ప్రచారం జోరు పెంచారు. ఫిబ్రవరి 5వ తేదీన 70 స్థానాల్లో పోలింగ్ జరగగా..ఫిబ్రవరి 8వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఢిల్లీ అసెంబ్లీ...
తెలంగాణలో బీసీల లెక్క తేలింది..
కుల గణన చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా బీసీల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీ కుల గణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ...
పైకి ఐక్యతా రాగాలు..లోపల లుకలుకలు
బీఆర్ఎస్.. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అధికారం అనుభవించినంతకాలం కలిసి ఉన్న నేతలు ఇప్పుడు ఎవరికి వారు అన్నట్లు...
రాళ్ల ఉప్పుతో ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ప్యాకెట్ లో దొరికే అయోడైజ్డ్ సాల్ట్ కంటే.. పురాతన కాల నుంచి వాడే రాళ్ల ఉప్పే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతారు. అయితే ఈ రాళ్లు ఉప్పు శరీరం లోపల ఆరోగ్యానికే కాదు...
మహా కుంభమేళాలో భారీ భద్రత మధ్య కోట్లాదిమంది పుణ్య స్నానాలు..
వైభవంగా జరుగుతోన్న మహా కుంభమేళాలో ఇప్పటికే కోట్లాది మంది పుణ్య స్నానాలు ఆచరించారు. తాజాగా వసంత పంచమి రోజు సుమారు 5 కోట్ల మంది అమృత స్నానం ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. మౌని...
2025 కేంద్ర బడ్జెట్: ఏపీకి రూ.5,936 కోట్లు, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ కు భారీ కేటాయింపులు!
2025 కేంద్ర బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు కీలకమైన బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కోసం రూ.5,936 కోట్లను కేటాయించారు. ఇదే సమయంలో,...
పార్టీ ఫిరాయింపులపై కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు! ప్రజాస్వామ్య నైతికత అంటే ఇదేనా?
భారత రాజకీయాల్లో పార్టీ మార్పులు కొత్తవి కావు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, కేసుల నుంచి తప్పించుకునేందుకు, లేదా ఇతర లాభాల కోసం ప్రజాప్రతినిధులు తరచూ పార్టీలు మారుతుంటారు. ఈ తరహా రాజకీయ కల్లోలంపై...














































