దేశంలో నక్సలిజం అంతమైంది – లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
భారతదేశంలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న నక్సలిజం మరియు వామపక్ష తీవ్రవాదం ప్రస్తుతం దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటించారు. సోమవారం వామపక్ష తీవ్రవాదంపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన,...
దేశవ్యాప్త జనగణన షెడ్యూల్ విడుదల.. ఏపీ, తెలంగాణలలో ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో జనగణనకు సంబంధించి తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు జనాభా లెక్కల కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ్ సోమవారం దేశవ్యాప్త జనగణన (Census)...
హైడ్రా, ఈగల్ తరహాలో ఆహార కల్తీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ – ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఆహార కల్తీని నియంత్రించేందుకు హైడ్రా, ఈగల్ తరహాలో కఠిన చట్టాలను తీసుకువస్తామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ...
గ్రామాల్లోకి క్యాన్సర్ పరీక్షలు.. మొబైల్ క్లినిక్లు ప్రారంభించిన తెలంగాణ గవర్నర్
తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సోమవారం హైదరాబాద్లోని రాజ్ భవన్లో ఒక వినూత్నమైన ఆరోగ్య సేవను ప్రారంభించారు. మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పును ముందుగానే గుర్తించే లక్ష్యంతో 'బయోమెడికల్ ఎక్విప్మెంట్ సర్వీసెస్' (BES)...
అధ్యక్షుడు ట్రంప్పై ప్రజల తిరుగుబాటు.. అమెరికాలో హోరెత్తుతున్న ‘నో కింగ్స్’ నిరసనలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 'నో కింగ్స్' (రాజులు వద్దు) అనే నినాదాలు చేస్తూ లక్షలాదిమంది రోడ్లపైకి వచ్చారు....
గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణపై ఆదివారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వేడుకలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా...
ఆ జీవోను వెంటనే రద్దు చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. వివాదాస్పద జీవో నం.317 వల్ల ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తక్షణమే 'వన్టైమ్ రిలీఫ్'...
భారత ఇన్ఫ్రా రంగాన్ని శాసిస్తున్న ఏపీ, తెలంగాణ కంపెనీలు
దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి జోరుగా సాగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన ఇన్ఫ్రా కంపెనీలు దేశవ్యాప్తంగా తమ ప్రభావాన్ని మరింత పెంచుకుంటున్నాయి. రోడ్లు, మెట్రో, ఇరిగేషన్, పవర్, పోర్టులు.. ఇలా...
మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వైసీపీ నేత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్లను ఏపీ హైకోర్టు...
రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల గృహ ప్రవేశాలు…సూళ్లూరుపేటలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా పేదల సొంతింటి కలను నిజం చేస్తూ సోమవారం భారీ స్థాయిలో ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో విడత గృహ నిర్మాణ పథకంలో భాగంగా...















































