విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై కీలక అప్డేట్
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక శుభవార్తల మీద శుభవార్తలు వింటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ భయం తొలగిపోవడం, ఆగిపోయిన పోలవరం పనులు స్పీడప్ అవడం, ఐదేళ్లల పాలనలో రాజధాని లేకుండానే పాలన...
మౌని అమావాస్య రోజు ఎంతమంది స్నానం చేశారో తెలుసా?
యూపీలోని ప్రయాగ్ రాజ్ జనవరి 13నుంచి ఆధ్యాత్మిక శోభతో పరిఢవిల్లుతోంది. భక్తుల హర హర మహాదేవ నామస్మరణలతో మారుమోగుతోంది. ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళా కార్యక్రమానికి...
లావుగా ఉన్నవాళ్లు బ్రేక్ ఫాస్ట్గా ఇడ్లీ తినొచ్చా?
ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీ తొందరగా డైజస్ట్ అవడంతో పాటు ఆయిల్ ఫుడ్ కాకపోవడంతో.. చిన్నపిల్లలకూ కూడా హెల్దీ ఫుడ్ గా ఇడ్లీ అనే చెబుతారు. మెత్తగా ఉండే ఇడ్లీలు.. ఫాస్ట్ ఫాస్ట్...
ఫ్రస్టేటెడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కష్టాలు.. పగవాడికి కూడా రావద్దండి..!
యూట్యూబ్ లో ఎంటర్ టైన్మెంట్ వీడియోలను ప్రేక్షకులకు అందిస్తున్న Khelpedia ఛానల్ మరోసారి Frustrated Woman 2.0 కొత్త సిరీస్ ద్వారా రీ లాంచ్ చేస్తున్నారు. ఇకపై రెగ్యులర్ గా Khelpedia యూట్యూబ్ ఛానల్...
బడ్జెట్ సామాన్యుల భారం తగ్గిస్తుందా?
ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2025 సమీపిస్తుండటంతో.. సామాన్యులకు ఈ సారి అన్నిరకాలుగా భారం తగ్గుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ముఖ్యంగా...
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనుండటంతో.. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. కాగా బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు.గతంలో కంటే...
ఇంటర్ బోర్డు నిర్ణయంపై ఆగ్రహం – ప్రశ్నపత్ర మార్పుపై విద్యార్థుల ఆందోళన
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 15 వరకు జరగనున్నాయి. ఇప్పటికే విద్యార్థులు పరీక్షలకు ముమ్మరంగా సిద్ధమవుతుండగా, ఇంటర్ బోర్డు పరీక్ష ప్రశ్నపత్ర విధానంలో కీలక మార్పులు చేస్తున్నట్లు...
చత్తీస్ఘడ్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ – ఏపీలో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నం
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతపై స్పీడ్ పెంచింది. 'ఆపరేషన్ కతార్' పేరుతో మావోయిస్టులపై భద్రతా దళాలు దాడులను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా చత్తీస్ఘడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోయిస్టులపై భారీగా దాడులు కొనసాగుతున్నాయి....
నింగిలోకి GSLV-F15.. ఇస్రో సిగలో మరో రికార్డ్..
ఇప్పటికే ఎన్నో విజయాలను సాధిస్తూ ప్రపంచం చూపును భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా మరోసారి సరికొత్త రికార్డు బద్దలు కొట్టే దిశగా అడుగులు వేసిన ఇస్రో.. ఇప్పుడు తన...
రాజ్కోట్లో టీమిండియాకు ఇంగ్లండ్ షాక్.. సిరీస్ ఆశలు సజీవం..
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో భారత్కు ఊహించని పరాజయం ఎదురైంది. మూడో టీ20లో ఇంగ్లండ్ బౌలింగ్లో మెరుగైన ప్రదర్శనతో 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన...















































