మహా కుంభమేళాలో తొక్కిసలాట.. ఆరా తీసిన ప్రధాని.. కీలక నిర్ణయం తీసుకున్న యూపీ ప్రభుత్వం..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభమేళా 2025లో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద జరిగిన తొక్కిసలాటలో 17 మంది భక్తులు మృతి...
UPI New Rules: ఫిబ్రవరి 1 నుంచి కీలక మార్పులు!
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వినియోగం భారత్లో విపరీతంగా పెరుగుతోంది. రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరూ తమ ఫోన్ల ద్వారా చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. నిత్యావసర...
ఐసీసీ అవార్డుల్లో బూమ్ బూమ్ బుమ్రా : తొలి టీమిండియా పేసర్ గా రికార్డు..
భారత క్రికెట్లో మరో భారీ గౌరవం వచ్చింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2024 సంవత్సరానికి గానూ ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్...
తెలంగాణలో మార్చి 31 వరకు పథకాల జాతర..
తెలంగాణ ప్రజా ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నాడు .. ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించి సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 6 లక్షల 87వేల 677 మంది లబ్ధిదారులకు...
ఈ ఏడాది వసంత పంచమి ఎప్పుడు?
హిందూ మతంలో సరస్వతిదేవిని జ్ఞానం, కళ, సంగీతానికి దేవతగా భావిస్తుంటారు. వసంత పంచమి రోజున సరస్వతిమాతను భక్తులు ఎక్కువగా కొలుస్తుంటారు. ఈ ఏడాది వసంత పంచమి ఎప్పుడు ఆరోజు ఏ సమయానికి చేసుకోవాలనే...
భారతదేశంలో ఈవీ రంగంపై యూనియన్ బడ్జెట్ 2025 అంచనాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్రీన్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను చేరుకోవడానికి ఈవీ పరిశ్రమ కీలకంగా మారింది. రాబోయే యూనియన్ బడ్జెట్ 2025 నుంచి ఈ...
కర్నూలు జిల్లాలో మద్యం మత్తులో ఉపాధ్యాయుడు అరాచకం
కర్నూలు జిల్లా హొళగుంద మండలం ముద్దటమాగి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు జయరాజు బాధ్యతలన్నీ మరిచి అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆందోళనకు కారణమైంది. ఈ సంఘటనపై...
పోర్చుగల్ లో ఉన్న ఈ గుహల గురించి తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే..
Karthi Kites అనే యూట్యూబ్ లో ఎన్నో రకాల వీడియో వ్లాగ్స్ చేస్తూ అలరిస్తున్న కార్తీక తాజాగా మరో వీడియోతో మనందరి ముందుకు వచ్చారు. ఇప్పటికే సినిమా రివ్యూలతో పాటు జర్మనిలో ఉన్న...
సైఫ్ అలీఖాన్ దాడి కేసు: రోజు కొత్త మలుపు!
ముంబైలో సినీ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. పోలీసులు ఈ కేసులో కీలక ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ కేసుకు...
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా టూర్ ఫిక్స్
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్ట్ ట్రంప్ ఇటీవల రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టగా..తాజాగా భారత ప్రధాని నరంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్నకు ఫోన్ చేశారు. ఈ ఫోన్ సంభాషణలో ఇద్దరి మధ్య పలు విషయాలను...













































