ఆ రాష్ట్రంలోనే ఎక్కువ మంది మద్యం సేవించే మహిళలున్నారట..
ఈరోజుల్లో పురుషులతో పోటీ పడుతూ మరీ మహిళలు మద్యం సేవిస్తున్నారు. నిజానికి మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు పదే పదే చెబుతున్నా.. తాగేవాళ్లు ఎక్కువ అవుతున్నారు తప్ప ఎవరూ తగ్గడం...
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లో ఉన్న గొప్పతనం అదే: శంకర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు ఎస్. శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గేమ్ చేంజర్’ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ...
వైసీపీకి గుడ్బై: జగన్పై అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు!
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) గుడ్బై చెబుతూ, పార్టీ నేత జగన్పై కీలక విమర్శలు చేశారు. ‘‘జనాలు ఇచ్చిన తీర్పును గౌరవించడం నేతల బాధ్యత. పార్టీ ప్రజాస్వామ్య...
ప్రతి భక్తుడు తప్పక వినాల్సిన అయ్యప్ప “మాల ధరించిన” పాట.. మీరు కూడా విని తరించండి
అద్భుతమైన సాంగ్స్ వినాలనుకుంటున్నారా?.. అన్ని రకాల సాంగ్స్ దొరికే చోటు కోసం వెతుకుతున్నారా? అయితే మ్యాంగో మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్కు వచ్చేయండి. ఈ ఛానెల్లో అందరి మూడ్కు తగ్గట్లుగా ఎన్నో సాంగ్స్ అందుబాటులో ఉన్నాయి....
పార్లమెంట్లో ఘర్షణ: రాహుల్ గాంధీపై బీజేపీ ఆరోపణలు, ఎఫ్ఐఆర్ దాకా పరిణామాలు
పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడటంతో రాహుల్ గాంధీపై కేసు పెట్టాలని...
గన్నవరంలో చిరుత కలకలం: అడవి పందికోసం వేసిన ఉచ్చులో చిక్కుకున్న వన్యమృగం
కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలో చిరుతపులి మృతి తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన ఓ రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఉచ్చును ఏర్పాటు...
కోహ్లీ మాస్టర్ప్లాన్: స్మిత్, హెడ్ల ఔట్ చేసిన సిరాజ్..
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అనుభవంతో మరోసారి టీమిండియాకు కీలక మైలురాయిని అందించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఐదో రోజు కోహ్లీ సూచనతో స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్లు...
సైబర్ మోసానికి బలైన బ్యాంకు మేనేజర్.. 9.5 లక్షలు మాయం!
ఆన్లైన్ మోసాలు నానాటికి కొత్త రూపాలు దాలుస్తున్నాయి. ఈ సారి సైబర్ నేరగాడు కస్టమర్లను కాదు, బ్యాంకు మేనేజర్ను బోల్తా కొట్టించాడు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం నగరంలో జరిగిన ఈ ఘటన బ్యాంకింగ్ రంగానికి...
పార్లమెంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు.. అంబేద్కర్ వ్యాఖ్యలపై దుమారం..
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజకీయంగా గందరగోళం చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. అమిత్ షా మాటలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను...
పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే అన్నీ సెట్..
ప్రతీరోజూ ఉదయం లేచిన వెంటనే ఉప్పు నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరం హైడ్రేట్ గా ఉండటంతో పాటు ఊపిరి తిత్తులకు కూడా ఇవి మంచిదని...













































