ప్రభుత్వం కీలక నిర్ణయం..16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్..
ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, ఇది ప్రపంచ దేశాలకు రోల్ మోడల్గా నిలిచేలా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 16 ఏళ్లలోపు పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టేందుకు ఆస్ట్రేలియా ఒక చట్టాన్ని...
అదానీ గ్రీన్ ఎనర్జీ కీలక ప్రకటన.. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై వస్తున్న కథనాలు తప్పు
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైనట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై అదానీ గ్రూప్నకు చెందిన గ్రీన్ ఎనర్జీ సంస్థ..ఒక కీలక ప్రకటన...
రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారా? కేటీఆర్ అరెస్ట్ ఇక లేనట్లేనా?
తెలంగాణలో దీపావళికి ముందే పొలిటికల్ బాబులు పేలుతాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సియోల్లో చేసిన ప్రకటనతో అంతా ఏం జరుగుతుందోనని వెయిట్ చేశారు. అయితే దీపావళి వచ్చి.. వెళ్లిపోయింది కానీ ఎలాంటి బాంబులు...
అక్కినేని ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి బాజాలు ఒకే రోజు నాగచైతన్య,అఖిల్ పెళ్లి ?
మొన్న చైతూ.. నిన్న అఖిల్ నిశ్చితార్ధంతో చాలా కాలం తర్వాత అక్కినేని ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొన్నట్లు అయింది. సమంత, నాగ చైతన్య విడిపోయాక.. సంతోషకరమైన వాతావరణమే కనిపించలేదు. అయితే రెండేళ్లుగా రిలేషన్...
ఢిల్లీని పూర్తిగా కబలిస్తున్న కాలుష్యం, నివారణ దిశగా అడుగులు పడుతున్నాయా?
భిన్న సంస్కృతులు, భిన్న మతాలతో దేశ రాజధాని ఢిల్లీకి చారిత్రక వారసత్వం ఉంది. అయితే అలాంటి హస్తిన.. కొంతకాలం నుంచి కాలుష్య కాసారంలాగా మారిపోతోంది. తినే తిండి సంగతి పక్కన పెడితే.. పీల్చే...
బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేల్చేసిన ఆర్జే శేఖర్ బాషా
ప్రముఖ ఆర్జే శేఖర్ బాషా ఒక ఆర్జేగా (రేడియో జాకీ), వీజే గా (టీవీ యాంకర్), క్రీడా వ్యాఖ్యాత గా (క్రికెట్ కామెంటేటర్) తెలుగు ప్రజలకి సుపరిచితుడే. వినూత్నమైన యాంకరింగ్ తో తనకంటూ ప్రత్యేక...
Deputy CM Pawan Kalyan: అదానీ వ్యవహారం పై స్పందించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల్లో మీడియా ప్రశ్నలపై స్పందిస్తూ, ముఖ్యంగా అదానీ వ్యవహారంపై, రామ్ గోపాల్ వర్మ కేసు, జల జీవన్ మిషన్, భారత రాజ్యాంగం గురించి...
Border-Gavaskar trophy: ఆస్ట్రేలియా పై టెస్టు విజయం వెనుక ఉన్న కీలక పాయింట్ ఇదే…!
పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో భారత జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో భారత్ 295 పరుగుల తేడాతో సులువుగా విజయం సాధించింది....
పోస్టాఫీసు MIS పథకం: పోస్టాఫీసు 5 లక్షల ఈ పథకంలో, మీరు ప్రతి నెలా 3083 రూపాయల వడ్డీని...
పెట్టుబడిదారులు పోస్టాఫీసుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే పోస్టాఫీసులో ఇన్వెస్ట్ చేయడం సురక్షితం. దానితో గ్యారెంటీ రిటర్న్లు వస్తాయి. పోస్ట్ ఆఫీస్ అనేక పెట్టుబడి పథకాలను కలిగి ఉంది.
వీటిలో MIS.. పథకం పూర్తి...
తెలంగాణలో అంబర్-రెసోజెట్ సంస్థ రూ.250 కోట్లు పెట్టుబడితో ఉత్పాదన ప్లాంట్లు స్థాపించనుంది
తెలంగాణలో మరో కొత్త పెట్టుబడి సంస్థ ప్రవేశించేందుకు సిద్ధమైంది. అంబర్-రెసోజెట్ భాగస్వామ్య సంస్థ, పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువులు, విడి భాగాలు అందిస్తూ, రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడితో ఉత్పాదన...














































