ఏపీకి మరో రెండు ప్రత్యేక రైళ్లు..
ఏపీలో మరో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. అనంతపురం మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. దీపావళి, ఛత్ పండగల అనంతరం ప్రజలు...
కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా..
ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్ని మరోసారి భర్తీ చేసింది..ఇప్పటికే 20 మందితో నామినేటెడ్ పోస్టుల తొలి జాబితా విడుదల చేసిన ప్రభుత్వం ఇవాళ మరో లిస్ట్ రిలీజ్ చేసింది. 59మందితో రెండో...
RG Kar Hospital: 3 నెలలు అయిన జరగని న్యాయం..
కోల్కతాలోని ఆర్జి కార్ మెడికల్ కాలేజీ & హాస్పిటల్లో జూనియర్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటన జరిగి మూడు నెలలు గడిచిన ఇప్పటికి కూడా న్యాయం జరగలేదు. దీంతో ఆర్జీకర్ లోని...
టీ20ల్లో వరుసగా రెండో సెంచరీ నమోదు చేసిన సంజూ శాంసన్
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. సంజూ శాంసన్ సెంచరీ తో కదం తొక్కడంతో మొదటి టీ 20 మ్యాచ్ లో టీమిండియా 61 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది....
హౌస్లో పోట్లాడుకున్న నబీల్, పృథ్వీ..
బిగ్ బాస్ సీజన్ 8 హౌజ్లో ప్రస్తుతం పదో వారానికి సంబంధించి మెగా చీఫ్ టాస్క్ నడుస్తోంది. దీనిలో భాగంగా మెగా చీఫ్ అవ్వడానికి మూట ముఖ్యం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్...
ఆ లింక్ క్లిక్ చేయొద్దు.. తెలంగాణ ప్రజలకు సైబర్ సెక్యూరిటీ సూచన..
సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలంగాణ ప్రజలకు అలర్ట్ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నవంబర్ 6 నుంచి మొదలైన విషయం తెలిసిందే.
దీనిని ఆధారంగా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు మోసాలకు...
రుతురాజ్ కు సమయం వస్తుంది: సూర్యకుమార్ యాదవ్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని ఒక జట్టు ఆస్ట్రేలియా వెళ్తుండగా, సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలోని మరో జట్టు టీ20 సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. నేడు తొలి టీ20...
ఈ పది టిప్స్ పాటిస్తే చాలు IIT, NEET ర్యాంక్స్ మీ సొంతం
ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ సమాజానికి ఉపయోగ పడే ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వివరణ ఇస్తున్నారు. పిల్లలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగ పడే అంశాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన Psy Talks యూబ్యూబ్ చానెల్లో...
కాలుష్యంతో ప్రతి ఏటా వేలాది మరణాలు.. ఆ పది కాలుష్యపు నగరాల్లో హైదరాబాద్
భారత దేశంలోని 10 భారతీయ నగరాల్లో పేలవమైన గాలి నాణ్యత మరణాల రేటును తీవ్రంగా ప్రభావితం చేసిందని లాన్సెట్ అధ్యయనం ఫలితాలను ఎన్జీటీ తీసుకోవడంపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వ్యతిరేకించింది. ఆ...
భారతీయులకు ట్రంప్ షాకిస్తారా? గ్రీన్ కార్డులు ఇక అందని ద్రాక్షేనా?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టనున్నారు. దీంతో అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన మొదలైంది. భారతదేశం నుంచి అమెరికాకు ఏటా లక్షల్లో జనం ఉద్యోగాల కోసం, చదువుల కోసం వెళ్తుంటారు. వారిలో కొంతమంది...














































