ఏపీ పెన్సనర్లకు నిజంగానే ఇది గుడ్ న్యూస్..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చారు. తానిచ్చిన మరో హామీని కూడా నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం ఏపీలో పింఛనుదారులు ప్రతినెలా ఒకటి, రెండు తేదీలలో తమ పింఛను తీసుకుంటున్నారు. కొంతమందికి...
కులగణన ఎట్టిపరిస్థితుల్లో ఆగదు: మంత్రి పొన్నం ప్రభాకర్
ఈరోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా ఆయన కులగణపై మాట్లాడారు. కులగణను ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు మంత్రి పొన్నం. ప్రతి 150 ఇళ్లకీ ఒక ఎన్యూమరేటర్...
ఇకపై నీట్ పరీక్ష విధానంలో మార్పు.. జేఈఈ తరహాలో రెండంచెల్లో పరీక్ష
దేశవ్యాప్తంగా వైద్య విద్యాకోర్సుల్లో ఎంట్రన్స్ కోసం.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతియేటా NEET ఎగ్జామ్ నిర్వహిస్తుంటుంది. అయితే ఈసారి నీట్ పరీక్షలో మార్పులు తీసుకు రావడానికి రంగం సిద్ధమౌతోంది. జేఈఈ లాగే నీట్...
యోగీ ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ బెదిరింపులు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. పది రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని లేదంటే బాబా సిద్ధిఖీలాగా చంపుతామని దుండగులు అందులో హెచ్చరించారు. యోగి...
చెన్నై సూపర్ కింగ్స్లో రిషబ్ పంత్!
టీమ్ బ్యాలెన్స్ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకునే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈసారి కూడా తూకం వేసి, రిటెన్షన్ జాబితాను చాలా జాగ్రత్తగా విడుదల చేసింది. వెటరన్ మహేంద్ర సింగ్ ధోనీని...
బంగ్లాదేశ్ లో హిందువుల ర్యాలీ
బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలు ప్రభుత్వం నుండి రక్షణ కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో మైనారిటీ వర్గాలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా అక్కడి హిందువులపై దాడి ఘటనలు ఎక్కువయ్యాయి....
సంక్రాంతికి కానుకగా రేషన్ కార్డుల పంపిణీ..!
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వాళ్ల కోసం ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏపీలో వచ్చే సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది....
కార్తీక మాసం సందర్భంగా మహిళలకు శుభవార్త…
నేటి నుండి కార్తీకమాసం మొదలైంది. కార్తీక మాసం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. వేలాది మంది భక్తులు శివుని గుడికి వెళ్తున్నారు. శివయ్యను దర్శించుకొని… కార్తీక మాసం పూజలు చేస్తున్నారు. ఈ...
ప్రధాని మోడీకి కౌంటర్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యాఖ్యలకు ఘాటు రిప్లై ఇచ్చారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా...
నిరుపేదలకు అన్నం పెడుతున్న యూట్యూబర్
ఖ్వాజా మొయినుద్దీన్ నిత్యం ఏదో ఓ వంటకాన్ని ఎలా వండాలో వివరిస్తూ ఆ వీడియోలను Nawab's Kitchen Official ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నారు. అంతే కాదు ఆ వండిన వంటకాన్ని నిరుపేదలకు అన్నదానం...














































