డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై శ్యామల ఆగ్రహం..
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి, వైసీపీ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఇటీవల ఏపీలో మహిళలపై జరుగుతున్న లైంగికదాడుల పై కొందరు వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో...
లారెన్స్ బిష్ణోయ్ను ఎన్కౌంటర్ చేస్తే రూ. 1,11,11,111 రివార్డు
ప్రస్థుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను ఎన్కౌంటర్ చేస్తే కోటి 11లక్షల 11వేల 11వందల 11 రూపాయిల రివార్డ్ ఇస్తామని కర్ణిసేన బహిరంగంగా ప్రకటించింది. ఈ మేరకు కర్ణి సేన...
మార్కెట్లో రాజాసాబ్ క్రేజ్ మాములుగా లేదుగా..
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా రాజాసాబ్.. ప్రభాస్ పుట్టిన రోజుకు రెండు రోజుల ముందే ప్రభాస్ రాజాసాబ్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ప్రభాస్...
అన్స్టాపబుల్ షోలో ఏపీ సీఎం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ గురించి ఎవరికి తెలియని సీక్రెట్ రివీల్
ఒక విధంగా నందమూరి బాలకృష్ణపై జనాల్లో ఉన్న నెగిటివిటీని పోగొట్టేసింది ఆహాలోని అన్ స్టాపబుల్ షోనే. బాలయ్యలోని మరో యాంగిల్ ఉందా అని ఆడియన్స్ షాకయ్యేలా హోస్ట్ గా వందకు వంద మార్కులు...
శరీరానికి మాంగనీస్ చాలా అవసరమట.. ఈ పోషకం తగ్గితే ఏం జరుగుతుందో తెలుసా..
మన శరీరానికి ఇతర పోషకాలు, విటమిన్లు, ఎంత అవసరమో... మాంగనీస్ కూడా అలాగే అవసరం. పోషకాలు తగ్గితే... ఆటోమేటిక్గా అనారోగ్యాలు వస్తాయి. దీర్ఘకాలంగా పోషకాలు లేకపోతే... తీవ్రమైన అనారోగ్యాలు ఏర్పడతాయి. చాలా మందికి...
సీఎం స్టాలిన్ గారి ఆర్డర్.. నూతన దంపతులు 16 మంది పిల్లల్ని కనాలట
జనాభా విషయంలో భారత దేశం చైనాను ఎప్పుడో బీట్ చేసేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా జనాభా ఉన్న దేశంగా..ఇండియా అవతరించింది. ఇలా జనాభా పెరుగుతూ పోతే ఆహార సంక్షోభం, వనరుల సంక్షోభం ఎదురవుతుందన్న విషయాన్ని...
గుడివాడలో కొడాలి నాని దుస్థితి.. బర్త్ డే వేడుకలను అడ్డుకున్న పోలీసులు
బండ్లు ఓడలు అవడం.. ఓడలు బండ్లు కావడం జీవితంలో సాధారణం. రాజకీయాల్లో అయితే అది వెరీ కామన్. అధికారం చేతిలో ఉంది కదా అని అంతెత్తున ఎగిరిపడితే..ఆ అధికారం పోయాక అయ్యో..నా పరిస్థితి...
గరంగరంగా నామినేషన్లు.. ఈవారం ఆరుగురు
బిగ్ బాస్ సీజన్ 8 ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ హాటుహాటుగా సాగంది. సోమవారం రోజు జరిగిన ఎపిసోడ్ లో..దిష్టిబొమ్మలపై కుండలు పెట్టి వాటికి తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సిందిగా ఇంటి...
కోర్టులో నిజం గెలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది: కేటీఆర్
తనపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం కేసు పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ సహా...
ఉచిత ఇసుకపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఏపీలోని ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు జరిగేందుకు, ఇసుక లభ్యత పెంచేందుకు...














































