గ్రూప్-1 అభ్యర్థుల ధర్నా.. మద్దతు తెలిపిన కేటీఆర్
హైదరాబాద్లోని గ్రూప్-1 అభ్యర్థులు మరోసారి నిరసనకు దిగారు. ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు నిరసన చేపట్టారు. గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో...
వార్ రూమ్గా మారిన బిగ్ బాస్ హౌస్
ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు మరో లెవెల్ లో ఉండబోతుందని బుధవారం ఎపిసోడ్ లో మీ అందరికీ అర్థం అయింది. అయిేత నిన్న చూసింది కేవలం టీజర్ మాత్రమే,...
చిన్నారుల్లో మెమరీ పవర్ పెరగాలంటే.. ఫుడ్ పెట్టి జ్ఞాపక శక్తి పెరిగేలా చేయోచ్చట..
పెద్ద వయసు వారికి జ్ఞాపక శక్తి తగ్గడం తెలిసిందే అయినా చిన్నవయసులో కూడా అన్నీ మరచిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే దీనికి మంచి ఫుడ్ తో చెక్ పెట్టొచ్చని వైద్యులు చెబుతున్నారు. మెదడు...
ప్రచారాలతో హీటెక్కుతున్న అమెరికా.. అధ్యక్షురాలిగా కమలా హారిస్ తొలి సంతకం దానిపైనే
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. ప్రఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా.. అమెరికాలోని వలసల వ్యవస్థపై ఉపాధ్యక్షురాలు, రిపబ్లికన్ అభ్యర్థి అయిన...
క్యూ కడుతున్న మద్యం ప్రియులు.. ఏపీలో మద్యం బాటిల్స్తో కళకళలాడుతున్న దుకాణాలు
ఏపీలో బుధవారం నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చేసింది. దీంతో మద్యం బాటిళ్లతో షాపులన్నీ కళకళలాడుతున్నాయి. అయితే.. మందు బాబులకు కొత్త మద్యం షాపులతో పాటే రెండు కిక్కిచ్చే వార్తలును ఏపీ...
ఇక చట్టం గుడ్డిది కాదు.. న్యాయదేవత కళ్లగంతలు తొలిగిపోయాయ్..
సుప్రీంకోర్టులో న్యాయ దేవత కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీజేఐ... ఈ విగ్రహంలో కొన్ని మార్పులను చేశారు. విగ్రహానికి ఇప్పటి వరకూ మనం చూస్తున్న కళ్లకు గంతలు తొలగించడంతో పాటు, చేతిలోని కత్తి...
ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై పవన్ స్పందన
సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తిరుమల లడ్డూ వివాదంపై ప్రాయశ్చిత దీక్ష చేపట్టి సనాతన ధర్మం రక్షణ...
కొత్త ఇంట్లో మనకి ఉపయోగపడే ముఖ్యమైన వస్తువులు
ప్రముఖ ట్రావెలర్ మనోజ్ఞ సూర్యదేవర పలు పర్యటక ప్రాంతాల గురించి ఆసక్తికరమైన అంశాలు.. ఎవరికీ తెలియనివి, అందరికీ ఉపయోగపడే విషయాలపై వీడియోలు చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు...
వర్షం కారణంగా బెంగళూరులో టెస్ట్ లో టాస్ ఆలస్యం..
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి నుంచి 3 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్కు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. రెండేళ్ల తర్వాత ఈ...
ఫోటో మార్ఫింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్..
మంత్రి కొండా సురేఖ ఎంపీ రఘునందన్ రావు ల ఫోటో మార్ఫింగ్ కేసు లో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇటీవల సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల...













































