ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 4,198 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 555, కృష్ణాలో 528, గుంటూరులో 485 నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 4, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,97,369కు, మరణాల సంఖ్య 14646 కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 9,317 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 21,94,359 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 88,364 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(4,198):
- తూర్పుగోదావరి – 555
- కృష్ణా – 528
- గుంటూరు – 485
- కర్నూల్ – 459
- పశ్చిమగోదావరి – 446
- నెల్లూరు – 378
- చిత్తూరు – 293
- అనంతపురం – 245
- విశాఖపట్నం – 233
- కడప – 228
- ప్రకాశం – 221
- శ్రీకాకుళం – 73
- విజయనగరం – 54
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ