ఏపీలో కొత్తగా 4198 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Andhra Pradesh, Andhra Pradesh COVID-19 Daily Bulletin, Andhra Pradesh Department of Health, ap coronavirus cases today, ap coronavirus cases total, ap coronavirus updates district wise, AP COVID 19 Cases, AP Total Positive Cases, COVID-19, COVID-19 Daily Bulletin, Total Corona Cases In AP,mango news

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 4,198 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 555, కృష్ణాలో 528, గుంటూరులో 485 నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 4, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,97,369కు, మరణాల సంఖ్య 14646 కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 9,317 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 21,94,359 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 88,364 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.

ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(4,198):

  1. తూర్పుగోదావరి – 555
  2. కృష్ణా – 528
  3. గుంటూరు – 485
  4. కర్నూల్ – 459
  5. పశ్చిమగోదావరి – 446
  6. నెల్లూరు – 378
  7. చిత్తూరు – 293
  8. అనంతపురం – 245
  9. విశాఖపట్నం – 233
  10. కడప – 228
  11. ప్రకాశం – 221
  12. శ్రీకాకుళం – 73
  13. విజయనగరం – 54
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 1 =