బాబర్ అజామ్ ను కోహ్లీతో పోల్చిన ఫఖర్ జమాన్.. ఫైర్ అయిన నెటిజన్లు
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ జట్టు నుండి తొలగించినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఓపెనర్ ఫఖర్ జమాన్ చేసిన పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. విరాట్ కోహ్లి ఫామ్ కోల్పోయి ఇబ్బంది...
రతన్ టాటా అసలైన రత్నం..
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు దేశం మొత్తం బాధతో వీడ్కోలు చెప్పింది. ఆయన తన విజన్ తో దేశ వ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేశారు. ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ప్రజలు ఇప్పటికీ...
మద్యం అమ్మకాలలో దుమ్ము రేపిన తెలంగాణ.. పది రోజుల్లో వెయ్యి కోట్లకు పైగా మద్యం అమ్మకాలు
దసరా పండుగ సమయంలో తెలంగాణలో మద్యం ఏరులై పారింది. దీంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మరోసారి రికార్డు స్థాయిలో జరిగాయి. ఈ పండుగ పది రోజుల్లో తెలంగాణలో దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలకు...
నేను అందుకే డౌన్ అయ్యాను.. కిర్రాక్ సీత అర్జున్ ఇంటర్వ్యూలో చెప్పిన మరిన్ని విషయాలు
బిగ్బాస్ సీజన్ 8 నుంచి ఎలిమినేట్ అయ్యాక బజ్ ఇంటర్వ్యూలో కిర్రాక్ సీత ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.ఆదివారం ఎపిసోడ్లో సీత బయటికి వచ్చేశారు. ఎలిమినేట్ అయ్యాక ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్న ఆమె...
కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ ఫ్రీ ప్రయాణాలు
హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణాలు సాగేలా అండర్పాస్లను రేవంత్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వైపు నుంచి కేబీఆర్ పార్కు మెయిన్ గేటు...
మెట్రో రెండోదశ ప్రాజెక్ట్ ఇంటర్ఛేంజ్ స్టేషన్లకు ఆటంకాలు
హైదరాబాద్లో కొన్నాళ్లుగా మెట్రో రైల్ ప్రాజెక్ట్ వార్తలు వింటున్నాం. మెట్రో రైలు రెండో దశలో ఒకటి చాంద్రాయణగుట్టలో కాగా.. మరొకటి ఎల్బీనగర్లో ఇంటర్ఛేంజ్ స్టేషన్లు రానున్నాయి. అయితే ఈ రెండుచోట్ల కూడా ఫ్లైఓవర్లు,...
ఏపీకి తుపాను ముప్పు.. మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు
ఏపీపై మరోసారి తుపాన్ ముప్పు తప్పదని చెబుతూ వస్తున్న వాతావరణ శాఖ మరోసారి ఆ వార్తలను నిర్ధారణ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలబడి అది తుపానుగా మారే అవకాశం ఉందని...
ఒకే సబ్బును అందరూ వాడుతున్నారా.. అయితే జాగ్రత్తా..
మన దేశంలో మొత్తం కుటుంబం ఒకే సబ్బును ఉపయోగించి స్నానం చేస్తుండం మనం గమనించవచ్చు. ఆ ఇంట్లో ఎవరు అనారోగ్యంతో ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా.. వారు వాడిన సబ్బునే వాడతారు. అయితే ఆ...
ఆసీస్ పై భారత్ గెలిచేనా..!
న్యూజిలాండ్తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో తడబడినప్పటికీ పాకిస్థాన్, శ్రీలంకలపై మంచి ప్రదర్శనతో విజయం సాధించిన భారత్ మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ సెమీ-ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. సెమీస్పై దృష్టి సారించిన...
రైతులకు శుభవార్త చెప్పిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..
దసరా పండుగ రోజు తెలంగాణ సర్కారు రెండు శుభవార్తలు చెప్పింది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏటా రూ.20 వేలకోట్లు వడ్డీ లేని రుణాలు అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క...















































