షాయాజీ షిండే పొలిటికల్ ఎంట్రీ..
ప్రముఖ నటుడు షాయాజీ షిండే రాజకీయాల్లోకి ఆరంగ్రేటం చేశారు. అజిత్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నవంబర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో ఆయన...
ఆర్సీబీకి కెప్టెన్గా విరాట్ కోహ్లి?
విరాట్ కోహ్లీ మళ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి)కి కెప్టెన్ అవుతాడా? అలాంటి అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇష్టం లేకుండా వదులుకున్న నాయకత్వాన్ని వెనక్కి తీసుకుంటారా? అయితే అతడిని మినహాయిస్తే...
శిల్పా శెట్టి దంపతులకు బాంబే హైకోర్టులో ఊరట..
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో ఇల్లు, ఫామ్ హౌస్ను వెంటనే ఖాళీ చేయాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను...
ఐపీఎల్ వేలంలో రోహిత్ శర్మ ఉంటే ..!: హర్భజన్ సింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉంటే, వేలం ప్రక్రియ కంటే ఉత్కంఠభరితంగా ఉంటుందని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు, మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్...
దుర్గా దేవి పూజా విధానం..
భక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక మతాలు, ఆచారాలకు సంబంధించిన భక్తి వీడియో సాంగ్స్ తో పాటుగా ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలపై సందేశాలును అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలోదసరా Navratri సందర్భంగా...
కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి మంచివే..కానీ..ఈ మిస్టేక్స్ చేయొద్దు..
కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచివని అందరికీ తెలిసిందే. నీరసం, అలసటగా అనిపించిన వెంటనే కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు కూడా చెబుతుంటారు. కొబ్బరి నీరు డైలీ తాగడం వల్ల...
మజ్జిగలో పంచదార కలుపుకొని తాగితే మంచిదా? మీరూ మజ్జిగను అలాగే తాగుతున్నారా?
వేసవి కాలంలో చాలామంది మజ్జిగను తరచుగా తాగుతారు. శరీరాన్ని చల్లబరుస్తుంది మరియు మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కాబట్టి డాక్టర్లు కూడా రికమెండ్ చేస్తారు. అయితే మజ్జిగలో కొంతమంది...
ఏపీలో మద్యం షాపులకు భారీ రెస్పాన్స్ అమెరికా, యూరప్ నుంచి కూడా దరఖాస్తులు..!
ఏపీలోని మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువలా వచ్చి పడుతున్నాయి.ఈరోజు సాయంత్రం వరకూ గడువు ఉండటతో ఇది మరింత పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందుగా మద్యం దుకాణాల కోసం లక్ష దరఖాస్తులు వస్తాయని,...
మణికంఠపై నిఖిల్ ఫైర్.. నిఖిల్ తప్పేమీ లేదంటున్న నెటిజన్లు
బిగ్ బాస్ సీజన్ 8లో... నిఖిల్ ,మణికంఠ మొదటి మూడు వారాలు వీళ్లిద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారు. కానీ ఆ తర్వాత మణికంఠలోని షేడ్స్ చూసి షాక్ కి గురైన నిఖిల్...
ఏపీకి మరోసారి తుపాను ముప్పు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
ఏపీని ఇంకా వర్షాలు వదలనంటున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో.. మొన్నటి వరకు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా..వాంగులు ,వంకలు పొంగిపొర్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు...















































