డా. బీఆర్. అంబేద్కర్ వర్ధంతి.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఘన నివాళులు
భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా శనివారం కేంద్రం ఆధ్వర్యంలో 'మహాపరినిర్వాణ్ దివస్' పేరిట ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ మేరకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో డాక్టర్...
కాళేశ్వరం ప్రాజెక్టుపై కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించి, రాష్ట్రంలో అమలు జరుగుతున్న కొన్ని అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆమె చేసిన...
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా.. నేటినుండి మంత్రి లోకేష్ విదేశీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన శనివారం నుంచి ఐదు రోజుల పాటు అమెరికా,...
సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. తెలంగాణలో జరగనున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాల్సిందిగా ఈ...
ఉపవాస రహస్యం: గరిష్ట ఫలితాల కోసం ఎంత సమయం చేయాలి?
ఆరోగ్యం కోసం ఉపవాసం (Fasting) చేసేవారికి ముఖ్యమైన ప్రశ్న .. ఎంత సేపు ఉపవాసం చేస్తే ఉత్తమం? ఈ అంశంపై ప్రముఖ ఆరోగ్య నిపుణులు డా. జనార్దన్ మూర్తి గారు 'మ్యాంగో లైఫ్'...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో 'యూనివర్సల్ హెల్త్ పాలసీ' (UHP) పథకాన్ని తీసుకురానుంది కూటమి ప్రభుత్వం. ఈ పథకం రాబోయే సంక్రాంతి పండుగ నుంచి రాష్ట్రవ్యాప్తంగా...
ఉచిత విద్యుత్పై పేటెంట్ హక్కు కాంగ్రెస్దే – నర్సంపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి
ఉచిత విద్యుత్పై పేటెంట్ హక్కు కాంగ్రెస్దే అని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు నేడు వరంగల్ జిల్లా నర్సంపేటలో 'ప్రజాపాలన విజయోత్సవాల్లో' భాగంగా ఆయన రూ. 532 కోట్ల...
పుతిన్ భారత పర్యటన: మేము తటస్థంగా లేము.. శాంతి వైపు ఉన్నాం – ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య న్యూఢిల్లీలో 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశం (India-Russia Annual Summit) జరిగింది. ఈ కీలక చర్చల అనంతరం, ఇరు...
ఐటీఆర్ దాఖలుకు గడువు పెంపు, ఎప్పటివరకు అంటే..?
గత ఆర్థిక సంవత్సరం (2024-25)కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయని లేదా పొరపాట్లు చేసిన పన్ను చెల్లింపుదారులకు గడువును పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ అవకాశం కల్పించింది. డిసెంబర్...
ఏపీలో ఘనంగా మెగా పేరెంట్స్ మీట్.. పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం 'మెగా పేరెంట్స్ మీట్' (Mega Parents Meet) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ...















































