ఈ నెలలోనే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు, ఇంటర్ బోర్డు ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు జూన్ నెలలోనే విడుదల కానున్నాయి. ఇంటర్ పరీక్ష ఫలితాలను ఈ నెలలోనే వెల్లడించే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఈ రోజు...
జేఎన్టీయూహెచ్: యూజీ, పీజీ పరీక్షలు వాయిదా
జూన్ 20 వ తేదీ నుంచి బీటెక్, బీఫార్మసీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించి, పరీక్షల నిర్వహణకు సంబంధించి జేఎన్టీయూ-హైదరాబాద్ ఇటీవలే పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి...
రాత్రి పూట కర్ఫ్యూపై రాష్ట్రాలకు కేంద్ర హోమ్ శాఖ సూచనలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా రాత్రి వేళలో కర్ఫ్యూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అయితే రాత్రిపూట కర్ఫ్యూ...
ఒక గొప్ప పనికి నాంది
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిప్రాయాలను వెల్లడిస్తూ, సమాజ సంబంధిత అంశాల పట్ల స్ఫూర్తిదాయకమైన విశ్లేషణ చేస్తున్నారు. సత్యసాయి సేవాసమితి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహార పథకం...
తెలంగాణలో క్రీడా పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ తోలి సమావేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధితో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర క్రీడాకారులను తీర్చిదిద్దేలా క్రీడా పాలసీ ఏర్పాటుపై చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీ తొలిసారిగా భేటీ అయింది....
దేశంలో 10000 కి పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే …
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జూన్ 12,...
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల, మొదటి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు....
రాష్ట్రంలో మళ్ళీ లాక్డౌన్ విధించడం లేదు
మహారాష్ట రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ను విధించడం లేదని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఈ రోజు స్పష్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎంఓ కార్యాలయం అధికారిక ఖాతా నుంచి ట్వీట్...
అచ్చెన్నాయుడు అరెస్టుపై సందేహాలు, అన్ని అక్రమాలపై దర్యాప్తు జరపాలి – జనసేన
ఈఎస్ఐ కుంభకోణం విచారణలో భాగంగా టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు అరెస్టుపై...
ఆ రాష్ట్రంలో లక్షకు చేరువైన కరోనా పాజిటివ్ కేసులు, 3590 మరణాలు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది. దీంతో పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతూ లక్షకు చేరువయ్యాయి. జూన్ 11, గురువారం నాటికి మహారాష్ట్రలో...












































