ఏపీలో కొత్తగా 207 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 207 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 141 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 64, విదేశాల నుంచి వచ్చిన వారు...
లాక్డౌన్ ను పొడిగించడం లేదని ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన
దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటికే 34,687 కరోనా కేసులు నమోదవగా, 12731 మంది కోలుకున్నారు, 1085 మంది మరణించారు. ప్రస్తుతం 20,871 మంది...
కరోనా కేసుల్లో ప్రపంచంలో 4 స్థానంలో భారత్, గత 24 గంటల్లోనే 10956 కేసులు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 10956 కరోనా పాజిటివ్ కేసులు, 396...
అచ్చెన్నాయుడుని కిడ్నాప్ చేశారు – టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన వరుస ట్వీట్స్ చేశారు....
తెలంగాణలో ఒక్కరోజే 209 కరోనా కేసులు, 9 మరణాలు
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 10, బుధవారం సాయంత్రం 5 గంటల నుండి జూన్ 11, గురువారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా...
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు ఈ రోజు ఉదయం అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని తన నివాసంలో ఆయన్ని అరెస్టు చేసిన...
5 వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు రద్దు చేస్తూ నిర్ణయం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, ఇతర విద్యా సంస్థలన్నీ మూసివేసిన సంగతి తెలిసిందే. కాగా పలు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థులకు ఆన్లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నాయి....
వైద్యారోగ్య శాఖలో 9712 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వైద్య వ్యవస్థలో సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
ఆగస్టు నుంచి గ్రామాల్లో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఆగస్ట్ నుంచి గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోనే రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలులోకి...
ఏపీలో 5 లక్షలకు పైగా కరోనా వైద్య పరీక్షలు, దేశంలోనే మొదటి స్థానం
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ జూన్ 11, గురువారం నాటికే 5,10,318 సాంపిల్స్ కి...












































