దేశంలో పెరుగుతున్న కరోనా తీవ్రత: ఒక్కరోజే 9996 కేసులు, 357 మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. దీంతో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 9వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 9,996...
దేశంలో మళ్ళీ పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నారా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. దీంతో దేశంలో గత ఎనిమిది రోజులుగా ప్రతిరోజూ 9వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూన్ 11,...
కేంద్రం కీలక నిర్ణయం, కరోనా కట్టడికి 6 నగరాలకు ప్రత్యేక బృందాల నియామకం
లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా ప్రభావం ఎక్కువున్న 6 మెట్రో నగరాల్లో కరోనా...
తెలంగాణలో కొత్తగా 191 కరోనా కేసులు, 156 కి చేరిన మరణాలు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 191 కేసులతో కలిపి జూన్ 10, బుధవారం సాయంత్రం...
తమిళనాడులో ఒక్కరోజే 1927 కేసులు, 19 మరణాలు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా రికార్డు స్థాయిలో 1927 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై...
హైదరాబాద్ లోని శిల్పారామం అభివృద్ధి పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష
రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని శిల్పారామంను సందర్శించి, అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,...
మిడతల దండు ప్రమాదం మరోసారి పొంచి ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష
మిడతల దండు ప్రమాదం మరో సారి పొంచి ఉన్న నేపథ్యంలో మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని కాపాడే చర్యలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 10, బుధవారం నాడు ప్రగతి భవన్ లో...
కరోనా వ్యాప్తి నివారణ : తెలంగాణకు నాలుగు కేంద్ర బృందాలు
దేశంలో లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్న 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని...
సిటీ బస్సులు, వేరే రాష్ట్రాలకు బస్సులు నడపడంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జూన్ 9, మంగళవారం నాడు ఆర్టీసీపై సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా హైదరాబాద్లో సిటీ బస్సు సర్వీసులను వెంటనే ప్రారంభించకూడదని...
వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు
ప్రకాశం జిల్లాకి చెందిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు జూన్ 10, బుధవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్...












































