“సమరసింహా రెడ్డి” సినిమాకి లెవెన్త్ అవర్ లో చేసిన మార్పులేంటి?
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
గాంధీ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్ల ధర్నా
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్లు ధర్నాను కొనసాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో కరోనా బారిన పడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందగా, అతని తరపు బంధువులు...
ఏజన్సీ ప్రాంతాల్లో ఎస్టీలకే టీచర్ల పోస్టులు, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం – సీఎం కేసీఆర్
ఏజన్సీ ప్రాంతాల్లోని టీచర్ల పోస్టులను వందకు వంద శాతం లోకల్ ట్రైబ్స్ కే రిజర్వు చేస్తూ ఇచ్చిన జీవోను(జీవో నెంబరు 3/2000) కొట్టివేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున...
నిమ్మగడ్డ కేసులో హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) తొలగింపు అంశంపై ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోలను రద్దు చేసి, నిమ్మగడ్డ రమేశ్కుమార్ నే తిరిగి ఎస్ఈసీగా నియమించాలని హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి...
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే జరగనున్న పదో తరగతి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పదో తరగతిలో 11 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇప్పుడు 6 పేపర్లకు కుదించి జూలై...
‘జగనన్న చేదోడు’ ప్రారంభించిన సీఎం జగన్, వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ
కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంతంగా దుకాణాలున్న నాయీ బ్రహ్మణులకు, రజకులకు, టైలర్లకు రూ.10వేల ఆర్థిక సాయం...
ఏపీలో కొత్తగా 218 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 218 కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 136 స్థానిక కేసులు కాగా, విదేశాల నుంచి వచ్చిన వారు 56 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన...
వారం రోజులుగా దేశంలో రోజూ 9వేలకు పైగా కరోనా కేసులు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత వారం రోజులుగా ప్రతిరోజూ 9వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 9,985...
సిటీ బస్సులకు నో పర్మిషన్, ఒప్పందం తర్వాతే అంతర్రాష్ట్ర బస్సులు -సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జూన్ 9, మంగళవారం నాడు ఆర్టీసీపై సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. హైదరాబాద్లో కరోనా వ్యాప్తి దృష్ట్యా సిటీ బస్సు సర్వీసులను వెంటనే ప్రారంభించకూడదని...
దేశంలో కరోనా తీవ్రంగా ఉన్న 50 ప్రాంతాల్లో కేంద్ర బృందాల నియామకం
దేశంలో లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్న 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని...












































