దేశంలో జూన్ 15 నుంచి మళ్ళీ లాక్డౌన్ అమలు రూమర్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
దేశంలో లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. దీంతో గత కొన్నిరోజులుగా ప్రతిరోజూ 9వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జూన్ 11, గురువారం ఉదయానికి...
సిమెంట్ ధర తగ్గింపుపై కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి భేటీ
తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్ బస్తా ధరలు తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఈరోజు మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డిలు రాష్ట్రంలోని సిమెంట్ కంపెనీల...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: చంద్రన్న కానుక, ఫైబర్ గ్రిడ్లో అవినీతిపై సీబీఐ దర్యాప్తు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 11, గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ,...
కరోనా నేపథ్యంలో స్ట్రెస్, సెల్ఫ్ ఐసొలేషన్ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి?
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో పెరుగుతున్న ఒత్తిడి, రోజుల తరబడి స్వీయ నిర్బంధం వలన ఏర్పడే మార్పులతో ప్రజలు ఎలా వ్యవహరించాలి, మారుతున్న పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలకు సంబంధించి హెల్త్ కోచ్,...
తెలంగాణలో 32 జిల్లాలలో లక్ష కల్లాల నిర్మాణం
ఉపాధిహామీ కింద హైదరాబాద్ మినహా 32 జిల్లాలలో లక్ష కల్లాల నిర్మాణంపై ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. మినిస్టర్ క్వార్టర్స్ లోని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో...
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపే విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు (జూన్ 12, శుక్రవారం) నాడు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షా ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ...
ఏపీలో 5 లక్షలు దాటినా కరోనా పరీక్షలు, మిలియన్ జనాభాకు 9,557 కరోనా పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో 5 లక్షలకు పైగా పరీక్షలను...
ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జూన్ 11, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేఖ రాశారు. ఈ మేరకు తన ట్విట్టర్ అధికారిక ఖాతాలో ఆ లేఖ జతచేసి వైసీపీ ప్రభుత్వ...
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 11, గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 40 అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం ఈ భేటీలో చర్చించే...
ఏపీలో కొత్తగా 182 మందికి కరోనా పాజిటివ్, 80 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 182 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 135 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 38, విదేశాల నుంచి వచ్చిన వారు...












































