లాక్డౌన్ 5.0: జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన నాలుగో విడత లాక్డౌన్ రేపటితో అనగా మే 31 వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా...
సీఎంగా వైఎస్ జగన్ ఏడాది పాలన: హామీల అమలు-పథకాల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నేటితో ఏడాది పూర్తయింది. మే 30, 2019న విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా...
సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలనపై చంద్రబాబు స్పందన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నేటితో ఏడాది పూర్తయిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ...
తెలంగాణలో జూన్ 8 వరకు పంట కొనుగోలు కేంద్రాలు కొనసాగింపు
తెలంగాణ రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8 వరకు కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మొదటగా మే 31 వ తేదీ వరకు మాత్రమే పంటల కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని...
వాహనదారులకు సూచన: రాజీవ్ రహదారిపై టోల్గేట్ ఫీజుల పెంపు
రాజీవ్ రహదారిపై టోల్గేట్ ఫీజులు మరోసారి పెరిగాయి. ఈ పెరిగిన ఫీజులు మే 31, ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. హైదరాబాద్ నగరం నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల,...
ప్రధాని మోదీ ఏడాది పాలనపై పవన్ కళ్యాణ్ స్పందన
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ పార్టీ కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తయింది. ప్రధాని మోదీ ఏడాది పాలనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన...
ఏపీలో కొత్తగా 131 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 131 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 70 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి...
యాంకర్ రవి రాజస్థాన్ (ఉదయపూర్-జైపూర్) ట్రిప్ విశేషాలు
ప్రముఖ యాంకర్ రవి తన ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్ లోని చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. ఈ పర్యటనకు సంబంధించి పార్ట్ -1 లో ఉదయపూర్ లోని ప్రముఖ ప్రదేశాల సందర్శన వివరాలను ప్రేక్షకులు,...
10,641 రైతు భరోసా కేంద్రాలు, సీఎం యాప్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ సంబంధ సేవలన్నింటినీ గ్రామాల్లోనే రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన...
డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం, డబ్ల్యూహెచ్ఓ తో సంబంధాలు రద్దు
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు నిలిపివేస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా డబ్ల్యూహెచ్ఓకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని ట్రంప్ అధికారుల్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే...












































