రాజీవ్ రహదారిపై టోల్గేట్ ఫీజులు మరోసారి పెరిగాయి. ఈ పెరిగిన ఫీజులు మే 31, ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. హైదరాబాద్ నగరం నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, పెద్దపల్లి, జనగామ తదితర జిల్లాలకు వెళ్లే వాహనదారులపై పెరిగిన టోల్గేట్ ఫీజుల భారం పడనుంది.
పెరిగిన టోల్గేట్ ఫీజుల వివరాలు:
కారు :
–>సింగిల్ ట్రిప్కు రూ.58
–>ఒక రోజు పాస్ రూ.87
–>నెల పాస్ రూ.1,740
ఎల్సీవీ/మినీ బస్సులు:
–>సింగిల్ ట్రిప్కు రూ.117
–>ఒక రోజు పాస్ రూ.175
–>నెల పాస్ రూ.3,510
బస్సు/ట్రక్కు :
–>సింగిల్ ట్రిప్కు రూ.233
–>ఒక రోజు పాస్ రూ.349
–>నెల పాస్ రూ. 6,990
ఎంఏవీ :
–>సింగిల్ ట్రిప్కు రూ.583
–>ఒక రోజు పాస్ రూ.874
–>నెల పాస్ రూ.17,490
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu