14 వేల మంది సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేసిన మంత్రి తలసాని
ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులతో సమావేశమైన అనంతరం పరిశ్రమలోని 14 వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తానని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల...
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన పలువురు ప్రముఖులు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 97వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. "ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి, కోట్లాది...
భారత్ లో కొత్తగా 6566 కరోనా కేసులు, 194 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. మే 28, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,58,333 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
ఏపీలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు, 59 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు రోజురోజుకి క్రమంగా పెరుగుతున్నాయి. మే 28, గురువారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2841 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
కరోనా కేసుల సంఖ్య పెరిగినా, వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధం -సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 27, బుధవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా విషయంలో ప్రజలు భయోత్పాతానికి...
ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు, హైదరాబాద్ లో సిటీ బస్సులకు అనుమతిలేదు
ఆర్టీసీ బస్సులకు మే 28, గురువారం నుంచి కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు జెబిఎస్ తో పాటు, ఇమ్లీబన్ లో...
హైదరాబాద్ లో మాల్స్ మినహా అన్ని దుకాణాలు తెరిచేందుకు అనుమతి
కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 27, బుధవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించి, హైదరాబాద్...
జూన్ నెలలో కూడా ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం, రూ.1500 నగదు నిలిపివేత
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 27, బుధవారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆదాయం బాగా తగ్గిపోవడంతో అనుసరించాల్సిన వ్యూహంపై...
టీటీడీ చరిత్రలో తొలిసారిగా వీడియో కన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం
మే 28, గురువారం నాడు టీటీడీ పాలకమండలి కీలక సమావేశం జరగనుంది. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ చైర్మన్ వైవీ...
ఒక్కరోజే 817 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో మహారాష్ట్ర రాష్ట్రం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 817 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై...












































