తెలంగాణలో కొత్తగా 117 కరోనా కేసులు, 67 కి చేరిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 66 స్థానిక కేసులు కాగా, సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారు...
ఆ 5 రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు, వాహనాలపై నిషేధం, విమానాలు తగ్గించాలని విజ్ఞప్తి
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులు కలిగిన రాష్ట్రాలైన మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు మరియు మధ్యప్రదేశ్...
మిడతల దండుపై సీఎం కేసీఆర్ సమీక్ష, ఐదుగురు సభ్యులతో కమిటీ
మిడతల దండు తెలంగాణ వైపు వస్తే ఎలా వ్యవహరించాలనే విషయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మిడతల దండు తెలంగాణ...
ఢిల్లీ ఎయిమ్స్ లో ఇప్పటికి 195 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్
దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల తర్వాత ఢిల్లీలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఇప్పటికే 15,257 కరోనా కేసులు నమోదవగా, 7264 మంది కోలుకున్నారు, 303 మంది మరణించారు....
“మిల్క్ ఫ్రూట్ పంచ్” తయారు చేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
టీఎస్ఆర్జేసీ పరీక్ష దరఖాస్తు గడువు జూలై 10 వరకు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే "టీఎస్ఆర్జేసీ" పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీలలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను...
ఎల్బీనగర్ జంక్షన్లో అండర్పాస్, కామినేని జంక్షన్ వద్ద 2వ ఫ్లైఓవర్ ప్రారంభం
ట్రాఫిక్ రద్దీ రహితంగా తీర్చిదిద్దడానికి వ్యూహాత్మక రహదారుల అభివృద్ది పథకం (ఎస్.ఆర్.డి.పి) కింద చేపట్టిన ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, రోడ్ అండర్ బ్రిడ్జిలు, కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో అంతర్జాతీయ నగరాలకు ధీటుగా...
ఎప్పటికైనా ప్రత్యేక హోదా సాధించి తీరుతాం – ఏపీ సీఎం వైఎస్ జగన్
గత ఏడాది కాలంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు...
లక్ష కేసులకు చికిత్స అందించే విధంగా సిద్ధంగా ఉన్నాం – తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినేట్...
అమెరికాలో కరోనా తీవ్రత, లక్ష దాటిన మృతుల సంఖ్య
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 27, బుధవారం నాటికే అమెరికాలో కరోనా వైరస్ వలన మరణించినవారి సంఖ్య లక్ష దాటింది. ఇప్పటిదాకా...












































