దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రమే టాప్
ఈ యాసంగిలో వరి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం రికార్డు నెలకొల్పిందని పుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) వెల్లడించింది. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు...
లాక్డౌన్ 5.0 : దేశంలో మరో రెండువారాలు లాక్డౌన్ పొడిగింపు?
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత పదిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. మే 27, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా...
సినిమా షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్ పై సినీ ప్రముఖులుతో మంత్రి తలసాని చర్చ
తెలుగు సినిమా రంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగానే వ్యవహరిస్తుందని సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మే 27, బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని...
సినిమాలకు సంబంధించి లెవెన్త్ అవర్ అంటే ఏంటి? – పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
మంగళగిరి టీడీపీ కార్యాలయానికి కోవిడ్ నోటీసులు జారీ
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ లో జూమ్ యాప్ ద్వారా మహానాడు ను మే 27, 28 వ తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించాలని టీడీపీ పార్టీ నిర్ణయించిన...
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వివరాలు, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మే 29 న ప్రారంభం
ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే (పంప్ చేసే) అపూర్వ ఘట్టం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా మే 29,...
స్కూళ్ళు, కాలేజీలు తెరవడానికి ఇంకా అనుమతి ఇవ్వలేదు – కేంద్ర హోమ్ శాఖ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మే 31 వ తేదీవరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు/కోచింగ్ సెంటర్లు తెరవడానికి ఎలాంటి...
కరోనా లాక్డౌన్: ఎస్బీఐ పని వేళల్లో ఎలాంటి మార్పులేదు
కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ దృష్ట్యా దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్రాంచులు ఇకపై ఉదయం 11.30 గంటల నుంచి తెరుచుకుంటాయని, ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)...
భారత్లో లక్షా యాభై వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మే 27, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,51,767...
ఏపీలో కొత్తగా 68 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మే 27, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2787 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...












































