లాక్డౌన్ ఉల్లంఘనలపై ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు ఈ రోజు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్డౌన్ను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఎమ్మెల్యేలు...
ఏపీలో 1700 దాటినా కరోనా కేసులు, కొత్తగా 67 మందికి నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మే 5, మంగళవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1717 కు చేరినట్టు రాష్ట్ర...
ఏపీలో మరోసారి మద్యం ధరలు పెంపు, మొత్తం 75 శాతం పెరుగుదల
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మూడో విడత లాక్డౌన్లో కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మే 4వ తేదీ నుంచి మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి...
దేశంలో ఒక్కరోజే 3900 కరోనా కేసులు, 195 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మరింతగా విజృంభిస్తుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3,900 కరోనా పాజిటివ్ కేసులు, 195 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని పాజిటివ్ కేసులు...
ఆ జిల్లాల్లో లాక్డౌన్ సడలింపులు ఇవ్వకండి – సీఎం కేసీఆర్ కు వైద్య శాఖ విజ్ఞప్తి
కరోనా వ్యాప్తి, లాక్డౌన్ అమలుపై మే 4, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. లాక్ డౌన్ నిబంధనల విషయంలో కేంద్ర ప్రభుత్వం...
వలస కూలీల తరలింపుకు రోజుకు 40 ప్రత్యేక రైళ్లు – సీఎం కేసీఆర్
లాక్డౌన్ వలన వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై మే 4, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ...
రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణంపై రైల్వే అధికారులతో మంత్రి కేటిఆర్ చర్చలు
ప్రజల సౌకర్యార్థం చేపట్టిన రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసేందుకు సమన్వయంతో వ్యవహరిద్దామని దక్షిణ మధ్యరైల్వే అధికారులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు...
మే 7 నుంచి దేశానికి రానున్న విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు
కరోనా మహమ్మారి కారణంగా విదేశాలలో చిక్కుకున్న భారతీయులను మే 7 వ తేదీ నుండి పలు దశలవారీగా భారత్ కు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయా దేశాలను బట్టి వారి ప్రయాణం...
342 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా ఒక్కరోజే 1,56,350 మందికి భోజనం అందజేత
కోవిడ్-19 (కరోనా వైరస్) నేపథ్యంలో ప్రకటించిన లాక్డౌన్ తో వర్తక వ్యాపార, పారిశ్రామిక, విద్యాసంస్థలు మూతపడడంతో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించరాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆకాంక్షల మేరకు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి...
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్-2020 వాయిదా
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పరీక్షలు, జాతీయ స్థాయి పరీక్షలు, పలు రాష్ట్రాల్లో వృత్తి విద్యా, సాంకేతిక విద్యకు సంబంధించి పలు...












































