ఏపీజే అబ్దుల్ కలాం గురించి ఆసక్తికర విషయాలు
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో తను కలిసిన ప్రముఖ వ్యక్తులలోని గొప్ప విషయాల గురించి వివరించారు. భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప సైంటిస్ట్ ఏపీజే...
తెలంగాణలో కరోనా మరణాలు చూపెట్టడం లేదు – ఉత్తమ్ తీవ్ర ఆరోపణలు
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం మే 4, సోమవారం నాడు రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో భేటీ అయింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ...
ఏపీలో మద్యం దుకాణాల ముందు క్యూలైన్స్ పై చంద్రబాబు ఆశ్చర్యం
లాక్డౌన్ 3.0 లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మే 4, సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇకపై ఉదయం 11...
తెలంగాణ నుంచి సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ఈ-పాస్ లు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయిన వారికీ తమ తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ఈ-పాస్ లు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ డీజీపీ మహేందర్...
ఏపీలో 1600 దాటినా కరోనా కేసులు, కొత్తగా 67 మందికి నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. మే 4, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1650 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
ఏపీకి రావాలన్నా, ఏపీ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లాలన్నా ఇలా చేయండి…
లాక్డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేరవేసేందుకు రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలనుకున్నా, ఆంధ్రప్రదేశ్...
వనస్థలిపురంలో 8 కంటైన్మెంట్ జోన్ల జాబితా ఇదే…
హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పరిధిలో ఇటీవల ఓ మూడు కుటుంబాల్లో 9 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వనస్థలిపురంలో 8 కాలనీలను కంటైన్మెంట్...
వలస కూలీల తరలింపుపై సోనియాగాంధీ కీలక నిర్ణయం
లాక్డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేరవేసేందుకు రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ తమ సొంత గ్రామాలకు...
దేశంలో 42 వేలు దాటినా కరోనా కేసులు, 1373 మంది మృతి
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గత రెండ్రోజులుగా రోజుకి 2 వేలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మే 4, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా...
ఏపీలో పెరిగిన మద్యం ధరలు…అమ్మకాలు నేటి నుంచే మొదలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూడో విడత లాక్డౌన్లో భాగంగా కేంద్రం...












































