ఏపీలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్ పరీక్షల తేదీలు ఖరారు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం...
ఇకపై మద్యం హోమ్ డెలివరీ…టైమింగ్స్ ఇవే …
కేంద్ర ప్రభుత్వం పొడిగించిన లాక్డౌన్ 3.0 లో భాగంగా ఆరెంజ్, గ్రీన్ జోన్ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ తో సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మద్యం అమ్మకాలకు...
కరోనాపై పోరు: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు సింగరేణి భారీ విరాళం
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు, లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా ఉండడం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వానికి రూ.40...
హైదరాబాద్ ను చుట్టుముట్టాలి, వైరస్ ను తుదముట్టించాలి – సీఎం కేసీఆర్
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్ డౌన్ అమలు, సహాయక చర్యలపై మే 6, బుధవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా...
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలను మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ) ఎన్నికలను మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తదుపరిగా ఉత్తర్వులు ఇచ్చేంత వరకు స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు...
హిజ్బుల్ టాప్ కమాండర్ రియాజ్ నైకూ హతం
జమ్ము కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో మే 6, బుధవారం నాడు జరిగిన ఓ ఆపరేషన్ లో హిజ్బుల్ ముజహిదీన్ టాప్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రియాజ్ నైకూ మరణించాడు. ముందుగా తన...
సినిమాల్లో ఇంట్రోవర్ట్, ఎక్ట్రోవర్ట్ పాత్రల మధ్యగల తేడాలేంటి? – పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
విదేశాల నుంచి హైదరాబాద్ కు రానున్న 2350 మంది, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
లాక్ డౌన్ కారణంగా విదేశాలలో నిలిచిపోయిన భారత పౌరులు ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్ కు వస్తున్నందున చేయవలసిన ఏర్పాట్ల పై మే 6, బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
స్థానికులకు 75శాతం రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో పిటిషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ నియామకాలకు సంబంధించి స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని,...
దేశంలో పెరిగిన కరోనా తీవ్రత, 50 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్రత రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 2958 కరోనా పాజిటివ్ కేసులు, 126 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా...










































