దేశంలో 17,000 దాటిన కరోనా కేసులు, 543 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 20, సోమవారం ఉదయానికి దేశంలో...
ఏపీలో లాక్డౌన్ మినహాయింపులు వీటికే…
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 వరకు దేశంలో లాక్డౌన్...
తెలంగాణలో మే 7 వరకు లాక్డౌన్ పొడిగింపు – సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో ఏప్రిల్ 20, ఆదివారం నాడు మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం...
ఏపీ ప్రభుత్వంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా నిర్ధారణ వైద్య పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను ప్రభుత్వం దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్...
నేడే తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్డౌన్ సడలింపులపై నిర్ణయం?
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు (ఏప్రిల్ 19, ఆదివారం) మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. కరోనా వ్యాప్తి నివారణకు...
గోబీ మంచూరియన్ నూడుల్స్ తయారుచేసుకోవడం ఎలా?
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...
ఏపీ సీఎం నివాసం రెడ్ జోన్ పరిధిలోకి రాదు – కలెక్టర్ శామ్యూల్ ఆనంద్
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసముంటున్న ప్రాంతం రెడ్ జోన్లో పరిధిలోకి వస్తుందంటూ ఒక్కసారిగా వార్తలు రావడంతో కలకలం రేగింది. అయితే ఈ వార్తలను గుంటూరు...
“బాలభారతం” తెలుగు ఫుల్ మూవీ
కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో పాండవులు మరియు కౌరవుల చిన్నప్పటి సంఘటనలతో రూపొందిన చిత్రం "బాలభారతం". ఈ చిత్రంలో శ్రీదేవి బాలనటిగా నటించగా, ప్రముఖ నటీనటులు ఎస్వీ రంగారావు, కాంతారావు, ధూళిపాళ, అంజలీదేవి తదితరులు...
కరోనా నియంత్రణ చర్యలపై కేంద్రమంత్రుల కమిటీ భేటీ
కరోనావైరస్ నియంత్రణ చర్యలు మరియు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించే మార్గాలపై చర్చించడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల కమిటీ ఏప్రిల్...
ఆర్ఆర్ఆర్ తర్వాతి చిత్రం మహేశ్బాబు తోనే.. రాజమౌళి స్పష్టత
దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రంపై ఈ రోజు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్) చిత్రం తర్వాత తన తదుపరి చిత్రం సూపర్స్టార్ మహేశ్ బాబు...













































