వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వైద్యులపై దాడులకు దిగితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఆయన...
కరోనాపై పోరులో భారత్ సహాయంపై ఐరాస ప్రశంసలు
కోవిడ్-19 (కరోనా వైరస్) సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో పలు ఇతర దేశాలకు అండగా నిలుస్తున్న భారత్ను ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ,...
రికార్డ్ సృష్టించిన ప్రధాని మోదీ లాక్డౌన్ ప్రసంగం, 20.3 కోట్లమంది వీక్షణ
ఏప్రిల్ 14, మంగళవారం ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని దేశంలో రికార్డు స్థాయిలో 20.3 కోట్ల మంది వీక్షించారని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్...
భారత నేవీలో 21 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఏప్రిల్ 18, శనివారం ఉదయానికి దేశవ్యాప్తంగా మొత్తం 14,378 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ వైరస్ వలన...
నారాయణ, శ్రీచైతన్య సహా 68 ఇంటర్ కాలేజీల గుర్తింపు రద్దు
తెలంగాణ రాష్ట్రంలో పలు జూనియర్ కాలేజీల గుర్తింపును రద్దుచేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. సరైన అనుమతులు లేకుండా, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ పొందకుండా నిబంధనలు ఉల్లంఘించిన జూనియర్ కళాశాలలపై హైకోర్టు...
ఏపీలో 1,184 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 17, శుక్రవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో లాక్డౌన్ ను పూర్తిస్థాయిలో అమలుచేయడంతో పాటుగా...
కరోనా నియంత్రణ చర్యలపై మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటిఆర్ సమీక్ష
కోవిడ్-19 (కరోనావైరస్) ను అరికట్టడానికి కంటైన్మెంట్ జోన్స్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కే.టి రామారావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్లను...
గతజన్మ గురించి కొందరు చెప్పేవన్నీ నిజామేనా?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
వరంగల్ లో వైరాలజీ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వరంగల్ లోని కాకతీయ మెడికల్ కళాశాలలో 1.73 కోట్లతో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్ను రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి మరియు ఆర్డబ్ల్యుఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు...
లాక్డౌన్ సడలింపుపై కేరళ సీఎం కీలక నిర్ణయం
కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే పలు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు...













































