ప్రధాని మోదీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ
ప్రధాని నరేంద్రమోడీతో మార్చ్ 17, మంగళవారం నాడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యంగా నాలుగు అంశాలను ప్రధాని...
కరోనా ఎఫెక్ట్: షిరిడీ ఆలయం, తాజ్ మహల్ మూసివేత
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తోంది. ఇప్పటివరకు 15 రాష్ట్రాల్లో 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు...
టీడీపీ కార్యాలయంలో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో ఇప్పటివరకు 15 రాష్ట్రాల్లో 125 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా నియంత్రణపై...
‘పుస్తక పఠనం’ విలువ తెలుసుకోండి – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘పుస్తక పఠనం' మనిషి ఎదుగుదలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. మనుషులపై స్నేహితులు, చుట్టూ ఉన్న వాతావరణం, తోటి మనుషులు ప్రభావం ఎక్కువుగా...
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ భవనాలతో సహా ఇతర ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసివుంటే వాటిని తొలగించి ఆ స్థానంలో వేరే రంగులు వేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు...
రాజ్యసభకు నామినేట్ అయిన మాజీ సీజేఐ రంజన్ గొగోయ్
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు మార్చ్ 16, సోమవారం నాడు కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర హోం...
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో ఇప్పటివరకు 15 రాష్ట్రాల్లో 125 కరోనా కేసులు...
కరోనా వైరస్ నివారణపై జాగ్రత్తలు చెప్పిన రామ్ చరణ్, ఎన్టీఆర్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో కూడా కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ...
అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నిర్భయ దోషులు
2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు మార్చి 20, 2020వ తేదీ ఉదయం 5:30 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్...
సీఏఏ వ్యతిరేక తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ శాసనసభ ఆఖరి రోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై సభ్యులు సుదీర్ఘంగా...












































