శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘పుస్తక పఠనం’ మనిషి ఎదుగుదలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. మనుషులపై స్నేహితులు, చుట్టూ ఉన్న వాతావరణం, తోటి మనుషులు ప్రభావం ఎక్కువుగా ఉంటుందని, అయితే ఎటువంటి చెడును దరిచేరనీయకుండా పుస్తకాలు మనుషులను నిశ్ఛయంగా మారుస్తాయని చెప్పారు. పుస్తకాల వలన చాలామందిలో కలిగిన మార్పులకు సంబంధించి తన అనుభవాలను ఈ ఎపిసోడ్లో యండమూరి వీరేంద్రనాథ్ గారు తెలియజేశారు. అలాగే ప్రతి మనిషికి పుస్తకాలు మంచి స్నేహితులుగా ఎలా మారుతాయో ఇందులో విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]