టైమ్ మేనేజ్ మెంట్ ప్రాధాన్యతను తెలుసుకోండి – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘టైమ్ మేనేజ్ మెంట్’ అనే అంశం గురించి వివరించారు. ఒక్కో మనిషికి ఒక్కో రకమైన ప్రాధాన్యతలు ఉంటాయని, టైమ్ ప్రణాళికలో ముఖ్యంగా అవే...
వైసీపీలో చేరిన మాజీ మంత్రి బాలరాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీలోకి మరోసారి భారీస్థాయిలో వలసలు మొదలయ్యాయి. కీలక నాయకులతో పాటుగా జిల్లా, మండల స్థాయిల్లో కూడా పలు పార్టీల నుంచి...
కాంగ్రెస్ కు జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో క్షణ క్షణానికి రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ బెంగళూరు చేరుకోవడంతో మధ్యప్రదేశ్ లో ఒక్కసారిగా...
ప్రణయ్ హత్య కేసు విచారణ మార్చ్ 23కి వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ నేడు నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా...
ఏపీలో స్థానిక ఎన్నికల్లో టీడీపీతో సీపీఐ పొత్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం కసరత్తు మొదలు పెట్టాయి. ఇప్పటికే ఈ...
తెలంగాణ తొలి కరోనా బాధితుడి రిపోర్ట్ నెగటివ్
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 2న మొదటి కరోనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని మహేంద్రహిల్స్ కు చెందిన యువకుడు దుబాయ్ నుంచి బెంగుళూరు మీదుగా నగరానికి వచ్చాడు. అతనికి...
మధ్యప్రదేశ్ సంక్షోభం – మోదీని కలిసిన జ్యోతిరాదిత్య సింధియా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభం అంచున నిలుచుంది. కొన్ని రోజుల క్రితం 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి,...
టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన మేరీకోమ్, అమిత్, సిమ్రన్జిత్
భారత టాప్ బాక్సర్లు మేరీకోమ్ (51 కేజీలు), అమిత్ పంగాల్ (52 కేజీలు), సిమ్రన్జిత్ కౌర్ (60 కేజీలు) టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో మార్చ్ 9,...
వైసీపీలో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్
టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మార్చ్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా ఆయన టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ...
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
త్వరలో ఖాళీ అయినా రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చ్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్ర...












































