తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఇంటర్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు (మార్చ్ 4, 2020) నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఈసారి తెలంగాణ ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇక...
ఎన్పీఆర్పై ట్వీట్ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చ్ 3, మంగళవారం నాడు ఎన్పీఆర్ అంశంపై తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి కీలక ట్వీట్ చేశారు. " జాతీయ పౌర పట్టిక(ఎన్పీఆర్)లో ప్రతిపాదించిన...
ఐపీఎల్ పై కరోనా ఎఫెక్ట్? … స్పందించిన గంగూలీ
చైనా దేశాన్ని ప్రస్తుతం తీవ్ర స్థాయిలో వణికిస్తున్న కోవిడ్-2019 (కరోనా వైరస్) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా ఇప్పటికే ఆరు కరోనా కేసులు నమోదవ్వడంతో, వైరస్...
లోక్సభ సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 2న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఘర్షణల పై చర్చ జరపాలని...
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉదయం సమన్వయ సమావేశం నిర్వహించింది. వైద్య, ఆరోగ్య, పురపాలక,...
ఆపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ చరిత్ర
బిజినెస్ మాగ్నెట్, ఇండస్ట్రియల్ డిజైనర్, ఇన్వెస్టర్ మరియు మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ సక్సెస్ స్టోరీ గురించి స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వివరించారు....
ప్రధాని మోదీతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్...
మార్చ్ లోనే ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను మార్చ్ 2, సోమవారం నాడు హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుకు...
క్రేన్ ప్రమాద ఘటనపై పోలీసుల ఎదుట హాజరైన కమల్ హాసన్
శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు కమల్హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు-2 సినిమా సెట్స్లో ఫిబ్రవరి 19న జరిగిన ఘోర ప్రమాదంలో కృష్ణ (అసిస్టెంట్ డైరెక్టర్), చంద్రన్ (ఆర్ట్ అసిస్టెంట్), మధు (ప్రొడక్షన్ అసిస్టెంట్)...
సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోడీ మార్చ్ 2, సోమవారం నాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకున్న అన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఆదివారం నుంచి ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్,...











































