పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 2, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అయితే లోక్సభ సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళననకు దిగటంతో మధ్యాహ్నం 2 గంటలకు వరకు సభను వాయిదా...
మార్చ్ 6 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మార్చ్ 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. మార్చి 6న ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమావేశాలు...
భారత్ తో టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన న్యూజిలాండ్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా క్రైస్ట్చర్చ్ సిటీలోని హాగ్లీ ఓవల్ మైదానంలో భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం...
రూ.3,309 కోట్ల వార్షిక బడ్జెట్కు టీటీడీ ఆమోదం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఫిబ్రవరి 29, శనివారం నాడు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. 2020-2021 సంవత్సరానికి గాను రూ.3,309...
స్పేస్ మేనేజ్ మెంట్ ప్రాధాన్యతను తెలుసుకోండి – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘స్పేస్ మేనేజ్ మెంట్’ అనే అంశం గురించి వివరించారు. మనుషులకు టైం మేనేజ్ మెంట్(నిర్వహణ) ఎంత ముఖ్యమో, స్పేస్ మేనేజ్ మెంట్ కూడా...
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై తెలంగాణ సీఎస్ సమీక్ష
ఫిబ్రవరి 29, శనివారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ముకేశ్ అంబానీ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫిబ్రవరి 29, శనివారం నాడు రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను...
గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల సమావేశం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల, ఎంపీలు ఫిబ్రవరి 29, శనివారం నాడు గాంధీభవన్లో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డి, డీసీసీ...
74వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 74వ రోజుకి చేరుకున్నాయి. రైతులు, మహిళలు పలు విధాలుగా వారి నిరసనను కొనసాగిస్తున్నారు. మందడం, తుళ్లూరు...
డిప్రెషన్ నుంచి బయట పడటం ఎలా? – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘డిప్రెషన్ నుంచి బయట పడటం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది డిప్రెషన్ తో...











































