త్వరలో నూతన జీహెచ్ఎంసీ చట్టం- పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఫిబ్రవరి 22, శనివారం నాడు జీహెచ్ఎంసీ అధికారులతో ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్...
తొలి టెస్టులో భారత్ పై న్యూజిలాండ్ ఘనవిజయం
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ స్టేడియంలో భారత్ , న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలిటెస్టులో న్యూజిలాండ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం...
భారత్లో డోనాల్డ్ ట్రంప్ అధికారిక షెడ్యూల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు భారతదేశ పర్యటనకు వస్తున్నారు. ఫిబ్రవరి 24,25 తేదీల్లో రెండు రోజులపాటు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తారు. ముందుగా వైట్ హౌస్ నుంచి తన సతీమణి...
ఫిబ్రవరి 26న ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 26, బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను చర్చించి...
రేపు మహబూబ్నగర్ లో పర్యటించనున్న కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చ్ 4 వరకు 10 రోజుల పాటుగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి...
యాంకర్ శ్యామల అందిస్తున్న 7 పేరెంటింగ్ టిప్స్
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఈ వీడియోలో పిల్లలను...
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఉండవల్లి మరో లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఇటీవలే మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా...
ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం
కొన్ని నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడే అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈఎస్ఐ కి సంబంధించి భారీ అవినీతి బయటపడింది....
ప్రధాని నరేంద్ర మోదీకి ఇద్దరు సలహాదారుల నియామకం
ప్రధాని నరేంద్ర మోదీకి సలహాదారులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారులైన భాస్కర్ కుల్బే, అమర్జీత్ సిన్హాలను నియమించారు. కేబినెట్ నియామక కమిటీ వీరి నియామకానికి ఆమోదం తెలపడంతో ఫిబ్రవరి 21, శుక్రవారం నాడు ప్రభుత్వం...
డీసీసీబీ, డీసీఎంఎస్లకు ఫిబ్రవరి 28న ఎన్నికలు
ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికల పోలింగ్ నిర్వహించి పీఏసీఎస్ చైర్మన్లును ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ),...












































