ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ రద్దు చేసిన క్యాట్
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన జాస్తి కృష్ణ కిషోర్ అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఆర్ఎస్...
నేడు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం ఫిబ్రవరి 25, మంగళవారం రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విందు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి...
ఈశాన్య ఢిల్లీలో ఆగని సీఏఏ ఆందోళనలు
ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై చేపట్టిన నిరసనలు ఫిబ్రవరి 24, సోమవారం నాడు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు మొదలైన అల్లర్లు, నిరసనలు మంగళవారం తెల్లవారుజాము వరకు కొనసాగినట్లుగా...
రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 25, మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన అధికారిక స్వాగత కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్,...
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 25, మంగళవారం నాడు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. 2020 ఏప్రిల్లో 17 రాష్ట్రాలకు చెందిన 55 మంది సభ్యుల...
తాజ్మహల్ను సందర్శించిన డోనాల్డ్ ట్రంప్ దంపతులు
అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆగ్రాకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి...
జనసేన పార్టీ సంయుక్త పార్లమెంటరీ కమిటీలు నియామకం
జనసేన పార్టీ సంయుక్త పార్లమెంటరీ కమిటీలను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 24, సోమవారం నాడు నియమించారు. ఈ కమిటీలు స్థానిక బీజేపీ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ, ఉభయపార్టీలు నిర్ణయించిన కార్యక్రమాల...
సంగారెడ్డిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చ్ 4 వరకు 10 రోజుల పాటుగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి...
‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్న డోనాల్డ్ ట్రంప్, మోదీ
అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో జరిగిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మెలనియా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేడియానికి విచ్చేసిన లక్షలమంది ప్రజలకు...
తిరుమల కొండపైకి లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు
ఫిబ్రవరి 24, ఆదివారం నాడు తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి గెస్ట్ హౌస్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ...









































