సంతోషంగా ఉండేందుకు పాటించాల్సిన 10 సూత్రాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
నాన్గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై ఒకటే పరీక్ష
కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్ సభలో 2020-21 సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పటివరకు ఒకటికిమించి పరీక్షలు...
జనవరిలో రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు మరో సారి లక్ష కోట్లు దాటాయి. జనవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,10,828 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. అందులో సీజీఎస్టీ వసూళ్లు రూ.20,944 కోట్లు...
నేడు హైదరాబాద్లో రాష్ట్రపతి పర్యటన
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 1, శనివారం మధ్యాహ్నం 3.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రాష్ట్రపతి నిలయానికి చేరుకొని ఈ రోజు...
కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది – వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
ఈ రోజు లోక్ సభలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తమకు నిరాశ కలిగించిందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. ముఖ్యంగా...
త్వరలో ఏపీలో జగనన్న చేదోడు కార్యక్రమం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో కొత్త పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది....
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ
చైనాలో కరోనా వైరస్ వ్యాపి చెందడంతో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రైనింగ్ కోసం చైనా దేశానికి వెళ్లిన 35 మంది విశాఖపట్నంకు చెందిన యువతి, యువకులను తిరిగి...
కేంద్ర బడ్జెట్ 2020-21 – లైవ్ అప్డేట్స్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ప్రజలు ఎంతో ఆశక్తి ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2020-21 ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు....
క్రికెట్ సలహా కమిటీని నియమించిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనవరి 31, శుక్రవారం నాడు కొత్త క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)ని నియమించింది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులను నియమించారు. మదన్ లాల్, రుద్ర ప్రతాప్...
నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా
2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు ఫిబ్రవరి 1, 2020వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్...













































