ఆంగ్లమాధ్యమంపై విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన...
కరీంనగర్ కార్పోరేషన్ కైవసం చేసుకున్న టిఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు సాధించిన అధికార టిఆర్ఎస్ పార్టీ ఖాతాలో కరీంనగర్ కార్పోరేషన్ కూడా చేరింది. కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జనవరి 27,...
రాత్రి 8 నుంచే ఐపీఎల్ మ్యాచులు, తొలిసారిగా కంకషన్ సబ్స్టిట్యూట్
జనవరి 27, సోమవారం నాడు ముంబయిలో ఐపీఎల్ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)- 2020 నిర్వహణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన...
శాసన మండలి రద్దుకు ఏపీ శాసన సభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల చివరిరోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. తీర్మానంపై సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ పక్రియ నిర్వహించగా, 133 మంది సభ్యులు...
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సీఎం వైఎస్ జగన్
అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఇటీవల సీబీఐ న్యాయస్థానం తిరస్కరించిన సంగతి...
తెలంగాణలో 9 కార్పోరేషన్ల మేయర్ల వివరాలు
తెలంగాణ రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లలో ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 27, సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల ఎన్నిక జరిగింది. మున్సిపల్...
ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాల అమ్మకానికి ప్రభుత్వం నిర్ణయం
భారత ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయి వాటాలు అమ్మకానికి పెట్టడంతో ఎయిర్ ఇండియా ఇకపై ప్రైవేటుపరం కానుంది....
సమత, హజీపూర్ కేసుల్లో తుది తీర్పు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో రెండు కీలక కేసుల్లో తుది తీర్పు వాయిదా పడింది. కుమురంభీం జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లపట్టార్ గ్రామంలో జరిగిన సమత అత్యాచారం కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సామూహిక...
తెలంగాణలో మొదలైన మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక
తెలంగాణ రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 27, సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల ఎంపిక కొనసాగుతోంది. పలు...
శాసనమండలి రద్దుపై టీడీపీ శాసనసభాపక్షం భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 27, సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై శాసనమండలి రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ఈరోజు జరుగుతున్న...












































