తెలంగాణ ఎంసెట్, లాసెట్, పీజీ ఈసెట్ షెడ్యూల్లో మార్పులు
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను డిసెంబర్ 24, 2019న ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నత విద్యామండలి తాజాగా ప్రవేశ...
ఉత్తమ ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదికి అవార్డు
2019 ఏప్రిల్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించినందుకు గాను 'ఉత్తమ ఎన్నికల నిర్వహణ' కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవార్డు దక్కించుకుంది. అప్పుడు రాష్ట్రంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)...
వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత జనవరి 23, గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ముందుగా తన భర్త సురేష్తో కలిసి వెళ్లి సీఎం వైఎస్ జగన్ ను...
మద్రాస్ ఉల్లిపాయ – ఊరగాయ పచ్చడి తయారు చేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ తయారీ గురించి...
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావుకి అరుదైన గౌరవం దక్కింది. గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ సమావేశానికి వరల్డ్ ఎకనామిక్...
కరీంనగర్లో కొనసాగుతున్న పోలింగ్, మరో మూడు చోట్ల రీపోలింగ్
కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ నేడు కొనసాగుతోంది. కార్పోరేషన్స్ లో మొత్తం 60 డివిజన్లకు గాను రెండు డివిజన్లు ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో మిగిలిన 58 డివిజన్లకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది....
ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా, మండలిపై నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమై నాలుగు రోజుల పాటు జరిగాయి. ఈ సమావేశాల సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, ఎస్సీ కమిషన్ ఏర్పాటు, విద్యా...
నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య తోలి టీ20
భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా జనవరి 24, శుక్రవారం నాడు తోలి టీ20 జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12...
టిఎస్ఆర్టీసీకి సంక్రాంతి సమయంలో రూ.139.34 కోట్ల ఆదాయం
సంక్రాంతి పండుగ సందర్భంగా టిఎస్ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. పండుగ సమయంలో తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు జనవరి 10 నుంచి 20వ తేదీ వరకు పదిరోజుల...
స్టేట్ క్రెడిట్ సెమినార్-2020 కు హాజరైన ఆర్థిక మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నాబార్డ్ ఆధ్వర్యంలో జరిగిన స్టేట్ క్రెడిట్ సెమినార్ కు ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సదస్సులో ఎస్ఎల్బీసీ...







































