ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరగాల్సిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు...
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నిక
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా జనవరి 20, సోమవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నడ్డాకు అధ్యక్ష బాధ్యతలు...
జనసేన ఎమ్మెల్యే రాపాకకు పవన్ కల్యాణ్ లేఖ
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు జనవరి 20, సోమవారం నాడు లేఖ రాశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యి పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా,...
పిల్లలపై గాడ్జెట్స్ ప్రభావం – పరిష్కార మార్గాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు రోజులుగా మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారం జనవరి 20, సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. గడువు...
రాజధాని రైతుల ఆందోళన, సచివాలయం దగ్గర ఉద్రిక్తత
పరిపాలనా వికేంద్రీకరణ దృష్ట్యా మూడు రాజధానుల ఏర్పాటుకు అనుకూలంగా హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు రాష్ట్రమంత్రివర్గం ఆమోదం తెలుపడం, అనంతరం పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో రాజధాని ప్రాంత రైతులు, మహిళలు...
హైదరాబాద్కు అరుదైన గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల (డైనమిక్) నగరాల జాబితాలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు....
హైపవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 20, సోమవారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. హైపవర్ కమిటీ నివేదిక, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులు, ఇతర అంశాలపై ఈ భేటీలో...
మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ విజయం, 2-1 తో సిరీస్ కైవసం
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-1 తో భారత్ కైవసం చేసుకుంది. జనవరి 19, ఆదివారం నాడు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు...







































