ఢిల్లీకి బయలుదేరిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనవరి 11, శనివారం నాడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ముందుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 13 జిల్లాల జనసేన నేతలలో జరిగిన పార్టీ రాష్ట్ర...
సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ – సంక్రాంతి ఎంటర్టైనర్
చిత్రం: సరిలేరు నీకెవ్వరు
నటీనటులు : మహేష్ బాబు, విజయ శాంతి, రష్మిక మందన, తమన్నా(స్పెషల్ సాంగ్), ప్రకాష్ రాజ్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, సంగీత, హరిప్రియ, సుబ్బరాజు, వెన్నెల...
మున్సిపల్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు జనవరి 10, శుక్రవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న 9 కార్పోరేషన్లు, 120 మున్సిపాలిటీలకు అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు....
మూడో టీ20లో శ్రీలంకపై భారత్ విజయం, 2-0 సిరీస్ కైవసం
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్ ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. జనవరి 10, శుక్రవారం నాడు పుణెలో శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ జట్టు 78...
ఖాజా టోల్ప్లాజా వద్ద నారాలోకేష్ అరెస్ట్
గుంటూరు జిల్లాలోని ఖాజా టోల్ప్లాజా వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ తో పాటుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావును...
రాజధాని తరలింపుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్రప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం రాజధాని...
ముగిసిన హైపవర్ కమిటీ భేటీ, 13న మరోసారి భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై చర్చించడానికి...
ఏలూరు, రాజమహేంద్రవరంలో చంద్రబాబు బస్సు యాత్ర
రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు, నిరసన దీక్షలు 24వ రోజుకు చేరుకున్నాయి. రైతులకు మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి బస్సు యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. టీడీపీ...
సినిమాల్లో ఉద్భోధక, ఉత్ప్రేరక పాత్రలంటే ఏంటి? – శ్రీ పరుచూరి గోపాలకృష్ణ
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి...
జేఎన్యూలో దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో జనవరి 5, ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విద్యార్థులపై దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడిలో...










































