జేఎన్యూలో దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో జనవరి 5, ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విద్యార్థులపై దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడిలో...
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో మంత్రి కేటీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జనవరి 10, శుక్రవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి...
రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత, పాదయాత్రకు అనుమతిలేదన్న పోలీసులు
రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు, నిరసన దీక్షలు 24వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు రాజధాని గ్రామాల నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు రైతులు...
సీబీఐ కోర్టుకు హాజరైన సీఎం వైఎస్ జగన్
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 10, శుక్రవారం నాడు హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు అయ్యారు. సీబీఐ కోర్టులో ప్రస్తుతం అక్రమాస్తుల కేసు విచారణ...
భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 నేడే
భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దవగా, రెండో టీ20లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....
రేపు రెండోసారి భేటీ కానున్న హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. జనవరి 7న తొలిసారిగా...
ముగిసిన కృష్ణా నదీ బోర్డు సమావేశం: తెలంగాణకు 140, ఏపీకి 84 టీఎంసీలు
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం జనవరి 9, గురువారం నాడు హైదరాబాద్ లోని జలసౌధలో జరిగింది. బోర్డు యాజమాన్య చైర్మన్ ఆర్.కె.గుప్తా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన...
సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో రేపు ఎంఐఎం ర్యాలీ
సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా జనవరి 10, శుక్రవారం నాడు ఎంఐఎం పార్టీ భారీ నిరసన ర్యాలీ చేపట్టబోతుంది. ర్యాలీ తర్వాత నగర శివారు శాస్త్రీపురంలో బహిరంగ సభ నిర్వహిస్తామని మజ్లిస్...
‘అమ్మఒడి’ పథకం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 9, గురువారం నాడు చిత్తూరులో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమ్మఒడి పథకాన్ని చిత్తూరులోని పీవీకేఎన్...
‘రానే వచ్చింది సంక్రాంతి’ పాటతో హోరెత్తిస్తున్న గాయని మధుప్రియ
తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను ఒక సంబరంగా జరుపుకుంటారు. ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులతో రెండు రాష్ట్రాల పల్లెల్లో సంక్రాంతి పండుగ కోలాహలం మొదలైంది. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లి కుటుంబసభ్యులతో...










































