తెలంగాణ నూతన సీఎస్ గా సోమేశ్ కుమార్ నియామకం
తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు నూతన సీస్ నియామక దస్త్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 31, మంగళవారం నాడు సంతకం...
కొత్త జంటల మధ్య సరదా సన్నివేశాలతో సాగే ‘Couple’s Bar’ వెబ్ సిరీస్
'Couple's Bar' యూట్యూబ్ ఛానెల్లో భార్యాభర్తల మధ్య సాగే చిలిపి తగాదాలపై రూపొందించిన Couple's Bar వెబ్ సిరీస్ ను అందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో కొత్తగా పెళ్ళైన జంటలకు ఎదురయ్యే...
నవులూరులో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిసెంబర్ 31, మంగళవారం నాడు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మూడురాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత గ్రామాల రైతులు...
పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు
పాన్-ఆధార్ కార్డు అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది....
సీడీఎస్గా జనరల్ బిపిన్ రావత్ నియామకం
భారత తొలి మహా దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. ఆర్మీ చీఫ్గా బిపిన్ రావత్ పదవీకాలం డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో...
మిడ్ మానేర్ రిజర్వాయర్ సందర్శించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 30, సోమవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. వేములవాడ, మిడ్ మానేరు పర్యటన సందర్భంగా పలుమార్లు గత స్మృతులను, చేదు అనుభవాలను నెమరు వేసుకున్నారు....
విజ్డెన్ దశాబ్దపు టీ20 జట్టులో కోహ్లీ, బుమ్రా, ధోనీకి దక్కని చోటు
విజ్డెన్ దశాబ్దపు టీ20 ఇంటర్నేషనల్స్ జట్టులో భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నారు. అయితే టీ20 క్రికెట్ లో పలు సంచలనాలకు మారుపేరైన...
దాడి కేసులో అరెస్టైన రాజధాని రైతులకు బెయిల్ మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మీడియా ప్రతినిధులపై దాడి కేసులో అరెస్టయిన ఆరుగురు రైతులకు బెయిల్ మంజూరైంది. మంగళగిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జి వీవీఎస్వీ లక్ష్మి ఆరుగురు రైతులకు ఒక్కొక్కరికి 10...
రేపు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్న పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిసెంబర్ 31, మంగళవారం నాడు రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పర్యటించనున్నారు. జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాజధానితో సహా...
విశాఖ మెట్రో ఫైనాన్సియల్ బిడ్ రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మెట్రో ఫైనాన్షియల్ బిడ్ను రద్దు చేస్తూ డిసెంబర్ 30, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం...











































