‘Old Fashioned Cocktail Recipe’ తయారు చేసే విధానం
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. రుచికరమైన ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారాన్ని తెలియజేస్తున్నారు. అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండియన్, చైనీస్, ఇటాలియన్, స్పానిష్,...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, రాజధానిపై హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 27, శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటారని...
రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 28, శనివారం నాడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జీవీఎంసీ, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.1,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు...
2020 సంవత్సరానికి బ్యాంక్ సెలవులు ప్రకటించిన ఆర్బీఐ
2020 సంవత్సరానికి గానూ బ్యాంక్ సెలవులును ఆర్బీఐ ప్రకటించింది. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాల పరిధుల్లోని బ్యాంకుల సెలవుల వివరాలను అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. 2020లో బ్యాంకులకు...
రాజధాని అమరావతిలోనే ఉంచాలంటూ కన్నా మౌన దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిసెంబర్ 27, శుక్రవారం నాడు రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతుగా మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని నరేంద్ర మోదీ...
డిసెంబర్ 30న జనసేన విస్తృతస్థాయి సమావేశం
జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో డిసెంబర్ 30వ తేదీన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు డిసెంబర్ 26, గురువారం నాడు ఒక...
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం, రాజధానిపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 27, శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటారని...
రాహుల్ ద్రవిడ్ తో సౌరవ్ గంగూలీ భేటీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ డిసెంబర్ 26, గురువారం నాడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అధ్యక్షుడు రాహుల్ ద్రవిడ్ తో భేటీ అయ్యాడు. ముంబయిలోని బీసీసీఐ...
కృష్ణ, గుంటూరు జిల్లాల నాయకులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 26, గురువారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో...
గాంధీభవన్ లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం
గాంధీభవన్లో డిసెంబర్ 26, గురువారం నాడు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు మరియు 28న...











































