కర్ణాటకలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ
కర్ణాటక రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి కీలక మలుపులు తీసుకొచ్చేలా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి పదవిలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం సిద్ధరామయ్యతో సహా పలువురి...
ఏపీ సీఎం జగన్ తో ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందం భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులుపై ఆసక్తి కనబరుస్తూ ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందం ముందుకొచ్చింది. సెప్టెంబర్ 26, గురువారం నాడు ఉదయం తాడేపల్లిలోని నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల...
హుజూర్నగర్ లో గెలుపు తెరాసదే- కేటీఆర్
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బుధవారం నాడు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. హుజూర్నగర్ లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కు లాభం, అదే...
ఉదయ్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
గత కొన్ని రోజులుగా ప్రారంభం వాయిదా పడుతూ వస్తున్నా ఉదయ్ ఎక్స్ప్రెస్ రైలు, సెప్టెంబర్ 26 గురువారం నాడు పట్టాలెక్కింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య వారానికి 5 రోజులపాటు నడిచే ఈ డబుల్ డెక్కర్...
మళ్ళీ శ్రీనగర్ వెళ్లిన అజిత్ ఢోవాల్
జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు మరియు రాష్ట్ర పునర్విభజన తర్వాత, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోవాల్ శ్రీనగర్ ప్రాంతంలో పర్యటించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించిన సంగతి...
హైదరాబాద్ లో భారీ వర్షాలు, రోడ్లన్నీ జలమయం
హైదరాబాద్ నగరంలో వరుసగా రెండు రోజులనుంచి కురుస్తున్న వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. భారీ వర్షాల వలన నగరంలో పలు చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రయాణికులు,...
ఎథిక్స్ అధికారి ముందు నేడు హాజరు కానున్న రాహుల్ ద్రావిడ్
ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా పనిచేస్తున్న భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై బీసీసీఐ అంబుడ్స్మన్ గతంలో నోటీసులు జారీ చేసిన...
సోనియా గాంధీ కుటుంబంపై రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు ఎంపీ రాహుల్ గాంధీలపై ప్రముఖ యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకుడు రామ్దేవ్ బాబా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ...
28న వరంగల్ లో ఘనంగా బతుకమ్మ ఆరంభ వేడుకలు
బేగంపేట లోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం నాడు రివ్యూ మీటింగ్ నిర్వహించారు.ఈ మీటింగ్ లో రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, టూరిజం సెక్రటరీ పార్థసారధి,...
చంద్రబాబు ఇచ్చిన రైతు రుణమాఫీ ఉత్తర్వులు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు రైతు రుణమాఫీకి సంబంధించి జారీ...












































